వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి హైదరాబాద్, డిసెంబర్27 (నమస్తే తెలంగాణ): దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి కొని�
Elderly Woman thrashed | నవమాసాలు మోసి..కని పెంచి పెద్ద చేసిన కూతురు కఠినంగా మారింది. ఆస్తి కోసం కర్కశంగా వ్యవహరించింది. తల్లి తలపై ఇనుపరాడ్డుతో మోదింది. గుండెలపై ఆడించిన మనవరాలు సైతం అమ్మమ్మ పళ్లూడగొట్టింది. ఈ అమానవీయ �
Harish Rao | జవహర్నగర్ కార్పొరేషన్ స్థాయికి అనుగుణంగా 100 పడకల హాస్పిటల్ను ఏర్పాటు చేయాలని కోరుతూ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు కార్పొరేటర్ నిహారిక
KPHB accident | రెడీమిక్స్ వాహనం బీభత్సం స్పష్టించింది. ఈ ఘటనలో మూడు కార్లు ధ్వంసమయ్యాయి. స్థానికులు, కేపీహెచ్కాలనీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన రెడ్మిక్స్ కాంక్రీట్ (ఆర్ఎంస�
Hyderabad police | ప్రపంచానికి అనువైన నగరంగా హైదరాబాద్ను ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నది, తమ వంతు బాధ్యతగా నిబద్ధతతో పని చేసి సైబరాబాద్లో శాంతిభద్రతలను పటిష్టంగా నిర్వహిస్తున్నామని పోలీసు కమిషనర్ స్టీఫెన్ ర�
Archeries Championship | జాతీయ స్థాయి మొదటి ఇండో ఆర్చరీస్ చాంపియన్ షిప్-2021లో నార్సింగి మున్సిపాలిటీ గండిపేటకు చెందిన బల్లి మనీష్ సత్తా చాటాడు. ఈనెల 26న తమిళనాడులో జరిగిన జాతీయస్థాయి మొదటి ఇండో ఆర్చరీస్ చాంపియన్షి�
సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 27: పురాతన కావ్యాలను గ్రంథాలయాల్లో భద్రపరచకుండా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడే వారిలో చైతన్యం కలుగుతుందని రాష్ట్ర సాహిత�
Hyderabad book fair | హైదరాబాద్ అంటేనే చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక, సాహిత్య అంశాలకు నిలువుటద్దమని చెప్పుకుంటాం. 1985లో సిటీ సెంట్రల్ గ్రంథాలయంలో కొన్ని పుస్తకాలు..
R Krishanaiah | నూతన జోనల్ విధానంలో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఏ విధంగా కేటాయింపులు చేస్తున్నారో,అదే విధంగా బీసీ ఉద్యోగులకు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
ఉప్పల్, డిసెంబర్ 27 : కాలనీల సంక్షేమమే లక్ష్యం అని, కాలనీ సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్ డివిజన్లోని కురుమ సంఘం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ స�
మేడ్చల్, డిసెంబర్ 27: చెత్తను ఇంటి బయట వేయకుండా స్వచ్ఛ వాహనాలకు అందించి, పరిసరాల పరిశుభ్రతకు పాటుపడాలని మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ దీపికా నర్సింహా రెడ్డి తెలిపారు. మేడ్చల్ మున్సిపాలిటీ 4వ వార్డు
చర్లపల్లి, డిసెంబర్ 27 : ఏఎస్రావునగర్ డివిజన్లోని కమలానగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజ మహోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమలానగర్ ప్రధాన రహదారి నుంచి అయ్యప్ప స్వామి ఆలయం వరకు అ
Drainage works | వినాయక్నగర్ డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పనులు పూర్తి కాగా.. మరికొన్ని ప్రాంతాల్లో వేగంగా
రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: బ్యాడ్మింటన్ క్రీడకు హైదరాబాద్ రాజధానిగా మారిందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పుల్లెల గోపీచంద్ అకాడమీలో అనం�