నిధులు మంజూరయ్యాయి.. చిన్న పిల్లల పార్కు పనులు ప్రారంభించారు. ఇంతలోనే రైల్వే అధి కారులు అడ్డగించి పనులను నిలిపివేశారు. రైల్వే స్థలం అంటూ పార్కు పనులను అడ్డగించారు. వివరాల్లోకెళ్లితే..అడ్డగుట్ట మొండిబండన
ఎండలు మండుతున్నాయి. అగ్నిప్రమాదాలకు అవకాశాలెక్కువ.. ఇటువంటి పరిస్థితుల్లో మంటలు చెలరేగితే వాటిని సకాలంలో ఆర్పివేయాలి.. అందుకు అవసరమైన అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉండాలి. అయితే ఫతేనగర్ ఫ్లైఓవర్ కిం�
చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు 14వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణగౌడ్, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిర తెలి�
హైదరాబాద్ : నగరంలోని లక్డీకాపూల్ వద్ద కారులో అకస్మాత్తు మంటలు చెలరేగాయి. వేంకటేశ్వర హోటల్ సమీపంలో రేంజ్ రోవర్ కారు (TS04EE-8118)లో మంటలు వచ్చాయి. సంఘటన జరిగిన సమయంలో ఇద్దరు కారులో ఉండగా.. ఇద్దరు సురక్షితంగా �
హైదరాబాద్ : మలక్పేట ప్రధాన రహదారిలోని మెట్రో పిల్లర్ను ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదం బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు, ఆటో డ్రైవర్లతో పాటు మరో ఇద్దర�
హైదరాబాద్కు మరోసారి అంతర్జాతీయ గౌరవం లభించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో)తోపాటు అర్బన్ డే ఫౌండేషన్ వరుసగా రెండో ఏడాది హైదరాబాద్ను ‘ట్రీ సిటీ ఆఫ్ ది వ�
దేశీయ ఔషధ రంగానికి రాజధానిగా భాసిల్లుతున్న హైదరాబాద్.. క్రమంగా వైద్య పరికరాల తయారీలోనూ సత్తా చాటుతున్నది. ఇకపై గుండె శస్త్రచికిత్సల్లో ఉపయోగించే స్టెంట్ల తయారీ కేంద్రంగా ఆవిర్భవించనున్నది. సంగారెడ్డ�
ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐఎస్బీ) అమెరికాలో టఫ్స్ యూనివర్సిటీకి చెందిన ద ఫ్లెచర్ స్కూల్తో తన ఒప్పందాన్ని మరో ఐదేండ్లు పొడిగించుకున్నది. మంగళవారం హైదరాబాద్లోని ఇండియన్ బిజినెస్ స్కూల్
దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయాల్లో ఒకటిగా మారిన శంషాబాద్ విమానాశ్రయ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం విమానాల రాకపోకల సామర్థ్యం పెంపునకు అనుగుణంగా చేపట్టిన టర్మినల్ విస్తరణ
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2022-23 వార్షిక బడ్జెట్ రూ.6150 కోట్లతో రూపొందించింది. ఇందులో నగరం అభివృద్ధి, ప్రజా సమస్యల
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో పౌరులు, సంస్థలు తమ స్థలాల్లో ఉన్న చెట్లు నరికివేయాలన్నా, మరో చోటకు మార్చాలన్నా తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస�
పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని సీఆర్పీఎఫ్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రాజశేఖర్ అన్నారు.మంగళవారం సీఆర్పీఫ్ పాఠశాల నుంచి జాతీయస్థాయి బాస్�
నిరుటితో పోలిస్తే 20% ఎక్కువ ఈసారి తగ్గిన ‘మందు’ అమ్మకాలు హైదరాబాద్, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): చురుక్కుమనిపిస్తున్న ఎండల్లో చిల్డ్ బీరును ఎంజాయ్ చేస్తున్నారు మద్యం ప్రియులు. ఈ నెలలో ఎండల �