భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. ఫార్మా, జీవశాస్ర్తాలకు (Life Sciences) అనువైన హైదరాబాద్లో ‘బయో ఆసియా సదస్సు’ నిర్వహించడం గర్వకారణం. ఇది ఎన్నో విధాలుగా సామాజిక, ఆర్థిక, శాస్త్ర, సాంకేతికరంగాల అభివృద్ధికి మార్గద
హైదరాబాద్ : బంజారాహిల్స్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి జీహెచ్ఎంసీకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు భారీగా జరిమానా విధించారు. అయితే ఆ ఆస్పత్�
హైదరాబాద్ : వాహనదారులకు శుభవార్త. పెండింగ్ చలాన్లను రాయితీ ఇచ్చేందుకు కరసత్తులు చేస్తున్నది. ఇందులో భాగంగా మార్చి 1వ తేదీ నుంచి 30 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు సమాచారం. కార్లు, బైక్లు, ఆటోలు,
హైదరాబాద్ : ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కార్తీకదీపం సీరియల్ నటి అర్చన అనంత్(సౌందర్య) అన్నారు. గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో తన తండ్రి కన్న�
డ్రంక్ అండ్ డ్రైవ్ (డీడీ)కు సంబంధించిన పెండింగ్ కేసుల పరిష్కారంపై న్యాయస్థానం దృష్టి సారించింది. సత్వర పరిష్కారం కోసం విధించిన జరిమానాలను తగ్గిస్తున్నాయి. రూ.10 వేల జరిమానా కట్టాల్సిన వారికి.. రూ.2 వేలక
నిన్నటిదాకా ట్రాఫిక్ చిక్కులతో కనిపించిన జంక్షన్లలో రయ్మంటూ వాహనాలు సాగుతున్నాయి. గంటల తరబడి అవస్థలు పడిన జనం నిమిషాల్లోనే గమ్యం చేరుతున్నారు. ఇలా ఒకటేమిటి... హైదరాబాద్ మహానగర ట్రాఫిక్ పద్మవ్యూహాల�
గాజులరామారంలో అబ్బురపరుస్తున్న అటవీ అందాలు చింతల్ చెరువులో ఆకట్టుకుంటున్న పక్షుల కిలకిలలు పర్యావరణ పరిరక్షణ దిశగా అధికారుల చర్యలు మహానగరం ప్రజలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్నికల్పించేందుక
కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర కార్మికశాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో మంగళవారం జిల్లా కలెక్టర్ సమక్షంలో మ
నల్గొండలో పంక్చర్ దుకాణం పెట్టిన హర్యానా వాసి.. లారీ టైర్ల కంటెయినర్లతో ఉడాయించి లక్షలు కాజేశాడు. దోపిడీల కోసం ప్రత్యేకంగా ఓ ముఠానే తయారు చేశాడు. చోరీ సొత్తును సగం ధరకే విక్రయిస్తూ నగదుతో సొంతూరుకు ఉడాయ�
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు కుత్బుల్లాపూర్ ని యోజకవర్గం బహదూర్పల్లిలోని ఓపెన్ ప్లాట్లను ఆన్లైన్ వేలంలో విక్రయించేందుకు సర్వం సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ఆధ్వర్యంలో వ�
హైదరాబాద్ :పేదల సంక్షేమం కోసం విరాళాలు అందించేందుకు పలువురు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా వెలమ అసోసియేషన్కు పలువురు విరాళాలు అందించారు. హ
హైదరాబాద్ : లాలాపేట ఫ్లై ఓవర్పై ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను చూసి వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకి నిలిపి, అందులో నుంచి ప్రయాణికులను దించి వేశారు. ఆ తర�