Hyderabad Flyover | నగర మౌలిక వసతుల అభివృద్ధిపై ఇచ్చిన మాటను తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుంటున్నది. నాలుగు ఫ్లై ఓవర్లు కట్టి నగరాన్ని ప్రపంచపటంలో పెట్టామని డబ్బాలు కొట్టుకున్న సమైక్య పాలకులకు భిన్నంగా వ్యూహాత్మక
Sai dharam Tej | సినీ నటుడు సాయిధరమ్ తేజ్ ర్యాష్ డ్రైవింగ్పై నమోదైన కేసులో దర్యాప్తు కొనసాగుతుందని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ ఘటనలో సాయిధరమ్ తేజ్ గాయపడి 45 రోజుల పాటు క్రిటిక్ కేర్ యూనిట్లో
Hyderabad fog | నగరంలో ఉదయం వేళ మంచుదుప్పటి కప్పుకుంటున్నా.. మధ్యాహ్నానికి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా.. సాయంత్రానికి మాత్రం చలి తీవ్రత తగ్గుతున్నది. సోమవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత 29.6 డిగ్రీల సెల్సియస్ కాగా
Hyderabad Collector Sharman | హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉత్తీర్ణతా శా తం పెంచాలని ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను కలెక్టర్ శర్మ న్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా కళాశాలల విద్యాధికారులతో
ఇతర కంపెనీల ఉత్పత్తులు అమ్మొద్దు వారానికోసారి పాడి రైతులకు బిల్లులు విజయ డెయిరీ బోర్డు సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): విజయ డెయిరీ ఉత్పత్తుల అమ్మకాలన�
Hyderabad clean city | దేశంలో ఎక్కడా లేని విధంగా నగరంలో మురుగునీటి శుద్ధి ప్రక్రియ జరుగుతున్నదని, 100శాతం మురుగును ప్రతి రోజూ శుద్ధి చేయడమే లక్ష్యంగా జలమండలి అధికారులు పనిచేయాలని మంత్రి కేటీఆర్
Drones in Agriculture | తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి సాగు నీరు, విద్యుత్ వనరులు అందించడంతో, రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు సంభవించిందని, సాంకేతిక పరిజ్ఞానంతో అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందని
Gandhi Hospital | రాష్ట్రంలో కరోనా మొదటి, రెండో దశలను సమర్ధవంతంగా ఎదుర్కొని వేలాది మంది రోగులకు ప్రాణం పోసిన గాంధీ దవాఖాన థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే నాన్ కొవిడ్, కొవిడ్ సేవలందిస
Anjaiah | టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, రజక అభివృద్ధి సంస్థ జాతీయ వ్యవస్థాపకులు డాక్టర్ ఎం.అంజయ్య(78) గుండెపోటుతో మరణించారు. వారం రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందు�
Medchal vegetable cultivation | మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఆరువేల ఎకరాల్లో కూరగాయల సాగు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. వరికి బదులు ఇతర పంటలు సాగు చేసేలా ఊరూరా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు రైతులకు
Hyderabad police | ప్రజల్లో పోలీసుల పట్ల ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా ఈ ఏడాది పని చేశామని రాచకొండ సీపీ మహేశ్భగవత్ అన్నారు. సోమవారం ఎల్బీనగర్లోని ఓ కన్వెన్షన్లో