హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి వర్షం కురిసింది. నాంపల్లి, బషీర్బాగ్, అబిడ్స్, కోఠి, బేగంపేట, సుల్తాన్బజార్, కాచిగూడ, అంబర్పేట, గోల్నాకతోపాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎల్�
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 15: తార్నాక డివిజన్లో గత ఐదేండ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావుగౌడ్ అన్నారు. గత యాభై ఏళ్ల కాలంలో పరిష్కారం కాని ఎన్నో పనులను సైత
Hyderabad | రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. నగరంపై కమ్ముకున్న మబ్బులు క్రమంగా విస్తరిస్తున్నాయి. దీంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట, ఎల్బీనగర్, వనస్థలిపుర�
‘వరల్డ్ బ్లడ్ డోనర్ డే’ సందర్భంగా మంగళవారం సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లోని సంస్కృతి భవన్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని గవర్నర్ తమిళి సై,
హైదరాబాద్లో జరుగుతున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న బాలీవుడ్ తార దీపికా పదుకోన్ అస్వస్థతకు గురైంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ కోసం ఆమె ఇటీవలే నగర�
Minister KTR | హైదరాబాద్ యూఎస్ కాన్సుల్ జనరల్ జోయెల్ రీఫ్మెన్ పదవీకాలం మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో ఉన్న స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ ట్వీట్
పర్యావరణ హితం, దేశ వ్యాప్తంగా పచ్చదనం కోరుకుంటూ మొదలైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. వానాకాలం సీజన్ తోనే మొక్కలు నాటే ఉద్యమం మొదలు కాబోతోంది. ఈ నెల 16 న (గురువారం) శంషాబాద్ సమీపంలోన
Rain | రాష్ట్రంలో నైరుతు రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో చాలా చోట్లా మొస్తలు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో రాగల మూడు రోజులు భారీ వర్షాలు
ప్రాణహాని నెపంతో అనుమతులు లేకుండా తుపాకులతో సంచరిస్తున్న ముగ్గురు యువకులను మాదాపూర్ ఎస్వోటీ, మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను సోమవారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్య�
హైదరాబాద్ మహానగరంలో బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ నిర్మించిన ఫ్లాట్ల బహిరంగ వేలానికి దరఖాస్తుల స్వీకరణ తుది దశకు చేరింది. ఫ్లాట్ల వేలానికి హెచ్ఎండీఏ మే 11వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయగా, ఊహించన�
ప్రపంచ దిగ్గజ సంస్థలకు హైదరాబాద్ నగరాన్ని గమ్యస్థానం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నాయి.పెట్టుబడులను తీసుకురావడానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేస్తున�
జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్ కేసు బాలికపై లైంగికదాడి ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్ చేసిన వారిపై సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోషల్మీడియాలో వైరల్ చేయడ