హైదరాబాద్ : ఖాజాగూడ లేక్ రోడ్ హైదరాబాద్ హైటెక్ను చూపిస్తోందని ఓ బుడ్డోడు ప్రశంసలు కురిపించారు. ఈ లేక్ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్న మంత్రి కేటీఆర్కు తనీష్ అనే పిల్లాడు.. ట్విట్టర్ వ
స్మార్ట్ఫోన్ సహాయంతో సోషల్ మీడియాలోని చిత్ర, విచిత్ర వీడియోలు, ఫొటోలు చూస్తూ మునిగిపోతే ఎంత ముప్పో బుధవారం సైబరాబాద్ పరిధిలో చోటు చేసుకున్న ఓ ఘటన హెచ్చరిస్తున్నది. యూ ట్యూబ్ చూస్తుండగా వచ్చిన ఓ ఫ్ల
రాష్ట్రంలో ఐటీ, లైఫ్సైన్సెస్, రెన్యువబుల్ ఎనర్జీ రంగాలకు అనేక అవకాశాలున్నాయని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. గురువారం ప్రగతిభవన్లో ఆస్ట్రేలియా ఇండియా ఇన్స్టిట్యూట్ సీఈవో లీసా సింగ్తో క�
హైదరాబాద్లోని బంజారాహిల్స్కు చెందిన మూర్తి తన ఫోన్లో ఓ లోన్యాప్ను డౌన్లోడ్ చేశాడు. లోన్ తీసుకోవాలనుకొన్నా, మనసొప్పక తీసుకోలేదు. అప్పటికే ఆ యాప్లో ఆధార్, పాన్కార్డును అప్లోడ్ చేశాడు. రూ.5 వే�
ఉప్పల్ శిల్పారామం సరికొత్త శోభను సంతరించుకుంటున్నది. నగరానికి తూర్పున ఉన్న ఈ శిల్పారామంలో సందర్శకుల కోసం సంప్రదాయ వేదిక (ఫంక్షన్హాల్), బోటింగ్ ఏర్పాటుకు రూ. 4. 50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. వేసవిల�
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు.అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులతో పాటు దళిత
అగ్నితో మంటలు చెలరేగడం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో.. ప్రాణ, ఆస్తినష్టాలు సంభవిస్తుంటాయి. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా సంభవించే పెను ప్రమాదలను నివారించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర విపత్తుల స్పంద�
భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ జయంతిని గురువారం మల్కాజిగిరి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొ
హైదరాబాద్ : నగరంలోని బహదూర్పుర పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. మీర్ ఆలం పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు బస్సులో బుధవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఓ గ్యారేజ్లోని నిలిపి ఉన్న బస�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఈ వారం రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం సాయంత్రం వరకు హైదరాబాద్లో వర్షం కురిసే అవకాశం ఉం�
డ్రగ్స్పై హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు చేస్తున్న ఆపరేషన్లతో డ్రగ్స్ సరఫరాదారులకు చెమటలు పడుతున్నాయి. చిన్న ఆధారం దొరికినా, మూలాలను కూడా కదిలిస్తుండటంతో హైదరాబాద్ వైపు కన్నెత్తి చూడాలంట�
మెట్రో రైలులో ఐటీ ఉద్యోగులతో సందడి నెలకొంది. మార్చి నెలాఖరు వరకు ప్రతిరోజూ దాదాపు 2.20లక్షల మంది ప్రయాణం చేశారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య 2.75 లక్షలకు పెరిగిందని మెట్రో అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ�
జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన టెక్నికల్ ఫెస్ట్ సందడిగా సాగింది. రెండోరోజు విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలతో రూపొందించిన శాస్త్రీయ ప్రదర్శనలు విశేషంగా ఆకట్ట
పుడింగ్ అండ్ మింక్ పబ్కు వచ్చే రెగ్యులర్ ఖాతాదారుల వివరాలను పోలీసులు సేకరించే క్రమంలో రహస్యంగా నిర్వహించే కస్టమర్ల డాటా కూడా లభ్యమైంది. పబ్కు తరుచుగా వచ్చిపోయే వారితో పాటు ఎప్పుడో ఓసారి వచ్చిపోయ