ఇదే మన నినాదం కావాలి ప్రతిఒక్కరికి ఇదే లక్ష్యమవ్వాలి మత్తు జోలికెళ్లం.. ఆరోగ్యంగా ఉంటాం ప్రతిఒక్కరికి ఇదే లక్ష్యమవ్వాలి విద్యార్థులు,యువత వ్యవనాల బారిన పడొద్దు.. ఒక్కసారి చిక్కితే జీవితం అధోగతి విద్యార�
రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సకల మొక్కల సమాహారం ప్రకృతి వనంగా.. సాగర తీరం ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయ బయో డీగ్రేడబుల్ పాట్స్ అరుదైన మొక్కలు.. అద్భుతమైన పుష్ప జాతులు 28 వరకు కొనసాగను
రిసోర్స్పర్సన్ల సేవలు శెభాష్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం చేయూత డ్వాక్రా సంఘాలకు సర్కారు చేయూత: కార్మిక మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, ఫిబ్రవరి 24: డ్వాక్రా సంఘం సభ్యుల ఆర్థిక పురోగాభివృద్ధికి టీఆర్ఎస్
నేడు లేఅవుట్లో ప్రీబిడ్ మీటింగ్ 300 నుంచి 600 గజాల ప్లాట్ల విస్తీర్ణం మార్చి 14 నుంచి 17 వరకు వేలం కనీస ధర గజానికి రూ.20 వేలు సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 ( నమస్తే తెలంగాణ ) : ప్లాట్ల ఈ వేలం ప్రక్రియలో హెచ్ఎండీఏ దూకుడు ప�
మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు సరైన మార్గాన్ని సూచించే స్టార్టప్లకు రూ.2.5 కోట్ల బహుమతి లభించనున్నది. నడ్గే ఫౌండేషన్, ఆశీర్వాద్ పైప్స్ ‘వాటర్ చాలెంజ్' పేరుతో జాతీయస్థా�
అభయారణ్యాల్లో రహదారులతో పాటు వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అండర్పాస్ లు ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధ్యక్షతన గురు�
హైదరాబాద్ : తెలంగాణ, హైదరాబాద్ ప్రపంచ ఫార్మా హబ్గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలశాఖ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఆయన 13 బయో ఏషియా సదస్సులో భాగంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట�
హైదరాబాద్, ఫిబ్రవరి 24 : జీవవైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్గా ఉన్న నెహ్రూ జులాజికల్ పార్కును దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్
హైదరాబాద్ : దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పడానికి గర్విస్తున్నాను అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. లైఫ్ �
వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులకు శుభవార్త. ఈ-చలానా జారీ అయి జరిమానా చెల్లించని వారికి భారీ రాయితీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. పేదలు, మధ్యతరగతి వారి ఆర్థిక స్థితిగతులతోపాటు బకాయిల చిట్టా ఏటా పె�
హైదరాబాద్ జిల్లాలో చదరపు కిలోమీటరుకు 18,161 మంది ప్రజలు నివసిస్తున్నారని స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ తెలిపింది. ములుగు జిల్లా అత్యల్ప జనసాంద్రత గల జిల్లాగా నమోదైంది. ములుగులో జనసాంద్రత కేవలం 71 కావడం గ�
త ఐదేండ్లలో (2015-16 నుంచి 2019-20) తలసరి ఆదాయ (ప్రస్తుత రేట్ల ప్రకారం) వృద్ధి రేటులో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణదే మొదటి స్థానం. మొత్తంగా తలసరి ఆదాయ వృద్ధి రేటులో సిక్కిం 13.7 శ�
హైదరాబాద్కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి పిల్లారిశెట్టి సాయిరాంకు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయిరాం.. ‘హెల్త్ హీరో’ విభాగంలో మంగళవారం బ్రిటిష్ పార్లమెంట్లో ప్రసంగ�