గ్రేటర్ చుట్టూ ఉన్న శివారు ప్రాంతాల్లో భూ సమీకరణ పథకానికి భూయజమానులకు మంచి స్పందన వస్తోంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ చేపడుతున్న లేఅవుట్ల అభివృద్ధిని చూసి రైతులు స్వయంగా తమ భూములను అప్పగించేం�
లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ నేపథ్యంలో దరఖాస్తు హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): తొమ్మిదేండ్ల పాపకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించారు. అది కూడా అత్యవసరమని, ఆలస్యం చేస్తే ప్రాణా�
రానున్న రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రానికి ‘ఎల్లో అలర్ట్’ జారీ చ
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఘటన నేపథ్యంలో మెట్రో రైళ్లను అధికారులు రద్దు చేశారు. నగరంలోని అన్ని మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. రేపటి నుంచి యధ
బాలిక కిడ్నాప్ కేసును 24 గంటల్లో ఛేదించి.. చిన్నారిని తల్లికి అప్పగించారు నాంపల్లి పోలీసులు. సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర వివరాలను వెల్లడించారు. ఈ నెల 13న రాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని
హెల్త్కేర్ రంగంలో తొలి సంస్థగా రికార్డు అత్యాధునిక టెక్నాలజీతో వైద్య సేవలు హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఇంటర్నెట్ ప్రపంచంలో సరికొత్త వేదిక మెటావర్స్. కంప్యూటర్పై సృష్ట�
ఒకవైపు పట్టణీకరణతో పెరుగుతున్న కాలుష్యం.. మరోవైపు ఉద్యోగ నిర్వహణలో ఒత్తిడి.. వెరసి నగర వాసి జీవన విధానంలో వస్తున్న మార్పులతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి నుంచి నగర వాసులకు ఉపశమనం కల్ప�
కోటి జనాభా దాటిన మహానగరం.. భిన్న ప్రాంతాలు, విభిన్న మతాల ప్రజలు కలిసి ఉంటున్న చారిత్రక ప్రాంతం..ఇంతటి మహానగరంలో శాంతిభద్రతల రక్షణకు చర్యలు తీసుకుంటూనే స్థానిక యువతతో కలిసి శాంతి దళాలు ఏర్పాటు చేయాలని నిర�
పట్టణ ప్రగతి కార్యక్రమం మేడ్చల్ నియోజకవర్గంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గురువారం జరిగింది. పాలకవర్గ సభ్యులు, అధికారులు పర్యటించి, సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కారానికి నిర్ణయం తీసుకున్నార
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్16: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసీఏ, బీఈ(సీ�
95 శాతం ఉద్యోగాలు స్థానికులకే.. చిత్తశుద్ధితో చదివితే లక్ష్యసిద్ధి సులువు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు నిపుణ ఆధ్వర్యంలో యువతకు దిశానిర్దేశం అవగాహన కల్పించిన మల్లవరపు బాలలత, వేప అకాడమీ డైరెక్టర్