రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రోత్ ఇన్ డిస్పర్షన్ (గ్రిడ్) పాలసీతో హైదరాబాద్లో ఆఫీస్ మార్కెట్ మరింత వృద్ధి చెందుతుందని, ఐటీ సంస్థల విస్తరణకు మరింత ఊపునిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ పాలసీ �
పంజాగుట్ట చౌరస్తాలో సిగ్నల్ పడింది.. ఒక బుల్లెట్ వాహనం, ఒక కారు నుంచి నిర్ణీత ప్రమాణానికి మించిన శబ్దాలు వస్తున్నాయి. తరువాత కూడలికి వెళ్లేలోపు ఆ రెండు వాహనాల యజమానుల సెల్ఫోన్కు ఓ మెసేజ్ వచ్చింది. ‘మ
హైదరాబాద్ : నగరంలోని హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుంట్లూరు నుంచి గోరెల్లి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన కుంట్లూరు శ్రీరామ్నగర్కు చెందిన కార్తీక్ అ�
హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికుల కథనం మేరకు..హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు నుంచి గోరెల్లి వెళ్లే రోడ్డు పక్కన కుంట్లూ�
హైదరాబాద్ : హైదరాబాద్లోని పాతబస్తీలో ఆదివారం తెల్లవారుజామున దారుణం జరిగింది. మొఘల్పురా పోలీసు స్టేషన్ పరిధిలోని అంధేరి గల్లీలో ఇద్దరు యువకుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. వీరిద్ద�
Old City | పాతబస్తీలో మరోసారి స్ట్రీట్ ఫైట్ కలకలం సృష్టించింది. మొఘల్పురాలో అంధేరిగల్లీలో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ఈ ఘర్షణలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
మెటావర్స్.. నేటి ఆధునిక యుగంలో చాలా మంది నోట వినిపిస్తున్న మాట ఇదే. ఇదొక సరికొత్త సాంకేతిక మాయా లోకం. కంప్యూటర్పై సృష్టించిన కల్పిత ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించే వేదిక. భౌతికంగా లేకపోయినా అవతార్ల రూపంల�
‘వీర హనుమాన్ కీ జై’ అన్న భక్తల జయ జయ ధ్వానాలు నగరంలో శనివారం మిన్నంటాయి. హనుమాన్ జయంత్సుత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో భక్త జనం నిర్వహించిన వీర హనుమాన్ శోభాయాత్ర విజయవంతమైంది. వేలాది మంది భక్తులతో
ఎండాకాలం నేపథ్యంలో ఆర్టీసీ ప్రయాణికుల కోసం బస్టాపులు లేనిచోట్ల చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో 20 బస్టాపుల్లో చలువ పందిళ్లు వేస్తున్నారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్ల వద్
సికింద్రాబాద్ : బోయిగూడలో అగ్నిప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 12కు పెరిగింది. గత నెల 23న వేకువ జామున భారీ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. టింబర్ డిపోలో ఒక్కసారిగా చెలరేగిన మంటల కారణంగా 11 మంది చెందగా.. తాజ
Traffic restrictions | హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. కర్మాన్ఘాట్ నుంచి కోఠి వరకు, గౌలిగూడ నుంచి తాడ్బండ్ వరకు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నారు.