బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దశల వారీగా అభివృద్ధి పనులు పూర్తి చేయిస్తామని మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్లో డిప్�
సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి సూచిం చారు.హబ్సిగూడలోని గాంధీగిరిజనబస్తీలో సీజనల్ వ్యాధులపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మ�
న్యూఢిల్లీ : ఢిల్లీలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబ�
పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. నేడు ఉరుములు, మెరుపులతో వానలు హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు తెలంగాణపై చురుకుగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రాష్ట్రంలో
ఎనిమిదేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానానికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పతాక శీర్షికగా మారింది. శతాబ్దాల ఘనమైన వారసత్వం ఉన్న మహానగరం.. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్నద
హైదరాబాద్ : చిట్టీల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసిన దంపతులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాలిబండ పోలీసు స్టేషన్ పరిధిలోని అలియాబాద్కు చెందిన మధు, దివ్య గత ఆరేండ్ల ను�
Jagannath Puri Yatra IRCTC Tour Package | ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి జగన్నాథుడి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఏటా జరిగే రథయాత్రకు విశిష్టత ఉన్నది. ప్రతి ఏడాది జరిగే యాత్ర మహోత్సవంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి లక్షల్లో భక
హైదరాబాద్ : రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను బుధవారం అనిల్ కూర్మాచలం మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవలే నూతనంగా తెలంగాణ ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన�
అయినవారింట పెండ్లి. ఇంటిల్లిపాదీ వెళ్లాలి. కానీ, ఇంట్లో జిమ్మిగాడు ఒక్కడే ఎలా ఉంటాడు పాపం. అలా అని, జిమ్మి ఆ ఇంట్లో మనిషికాదు. పెంపుడు శునకం. పక్కింటివాళ్లకు అప్పగించి వెళ్లామా.. దానికి పూనకం వచ్చేస్తుంది. �
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు హైదరాబాద్కు ఎందుకు వస్తున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ నగర పరిధిలోని కైతలాపూర్ ఫ్లై ఓవర్ను ప్రారంభించిన అ�
హైదరాబాద్ : ఈ నెల 30 నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభం అవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై గోల్కొండ కోట వద్ద సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట
హైదరాబాద్ : నగరంలోని కైతలాపూర్ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో కైతలాపూర్లో ఫ్లై ఓవర్ను రూ.86 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ నిర్మించింది. ఈ ఫ్లైఓవర్తో కూకట్ప�
హైదరాబాద్ : రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ స్టార్ హోటల్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఓ యువతిపై పలువురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. రూఫ్ టాప్ లాంజ్లో జరగ్గా.. బడా వ్యక్తుల పిల్లలు ఉన్నట్టు�