హైదరాబాద్ : గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన పుట్టినరోజును పురస్కరించుకొని.. మినిస్టర్ క్వార్టర్స్లో ఆయన సతీమణి పువ్వాడ వసంత లక్ష్మి, తనయుడు డా. పువ్వాడ నయన్ తో కలసి మొక్కలు
హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ తీరాన కొత్త సచివాలయం నిర్మాణ పనులు కొనసాగుతోన్న విషయం విదితమే. ఈ సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో పరిశీలించనున్నారు. సీఎం కేసీఆర్ వెం
హైదరాబాద్ : ఆన్లైన్ లోన్ యాప్ల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. వారి ఆగడాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక హైదరాబాద్కు చెందిన మరో యువక�
హైదరాబాద్ : రాష్ట్రంలో మతం పేరిట ఎవరైనా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో క�
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ నగరంలోని పాతబస్తీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. రూ.495కోట్ల విలువైన ఆరు పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. �
హైదరాబాద్ : సైఫాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ గదిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని విజయవాడకు చెందిన శబరీనాథ్ గుర్తించారు. శబరీనాథ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా.. సమాచారం �
చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ తెలిపారు. సోమవారం అంతర్జాతీయ హెరిటేజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని దక్కన్ హెరిటేజ్ అకాడమీ, ఐకోమోస్ ఇండియా, తె
దేశంలో దక్కన్ పీఠభూమిగా తెలంగాణ రాష్ట్రం ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో ఎంతో విలువైన రాతి శిలలను కాపాడేందుకు జీవితకాలం మద్దతుగా ఉంటానని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూఫ్లెమింగ్ ట్విట్టర్లో
రుణ యాప్ వేధింపుల అంశం మరోసారి కలకలం రేపింది. జియాగూడకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోగా, రుణ యాప్ నిర్వాహకుల వేధింపుల వల్లే అతడు చనిపోయాడని మృతుడి బంధువులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు. అయితే అతడి ఫో�
హైదరాబాద్ : బహదూర్పురా వద్ద ఆరులైన్ల ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. మంగళవారం ఫ్లై ఓవర్ను ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా స్ట్
హైదరాబాద్ : నగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. సూరారం, జీడిమెట్ల, గాజులరామారం, షాపూర్నగర్, బహదూర్పల్లి, కొంపల్లి, బాచుపల్లి, ప్రగతినగర్, నిజాంపేట్ తదితర ప్రాంతాల్లో వాన కురిసింది. జంట నగరాల పరిధిలో పలు
హైదరాబాద్ : ఈ నెల 27న మాదాపూర్ హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరి సమావేశం జరుగనున్నది. ఈ సందర్భంగా ప్లీనరీ ఏర్పాట్లపై రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవ
Kanchikacherla | ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల (Kanchikacherla) వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రవేట్ బస్సు కంచికచర్ల వద్ద హైవేపై ఎదురుగా వస్తున్న లా