దేశంలో నిరుద్యోగిత రేటు 7.91% తెలంగాణలో 2.2% మాత్రమే పల్లెల్లో 0.4%, పట్టణాల్లో 6.3% జాతీయ సగటు కంటే మెరుగ్గా రాష్ట్రం సీఎంఐఈ తాజా నివేదికలో వెల్లడి కలిసొచ్చిన ప్రభుత్వ పటిష్ట చర్యలు దేశ ఆర్థిక వృద్ధికి తెలంగాణ సాయ
చెప్పులపై జీఎస్టీ పెంపుపై నిరసన హైదరాబాద్, జనవరి 3 : చెప్పులపై జీఎస్టీ పెంపునకు నిరసనగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం కూడలి వద్ద సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జ�
ప్రకటించిన వన్ మోటో ఇండియా రూ. 250 కోట్లతో యూనిట్ ఏర్పాటు మొదటి దశలో 40వేల యూనిట్లు రెండేళ్లలోనే లక్ష యూనిట్ల ఉత్పత్తి ప్రత్యక్షంగా 500 మందికి.. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం ప్రకటించిన కంపెనీ ఇండియా సీఈవో శు�
హైదరాబాద్లో గతేడాది మూడు రెట్లు పెరిగిన విక్రయాలు అనరాక్ వార్షిక నివేదికలో వెల్లడి సిటీబ్యూరో, జనవరి 3: హైదరాబాద్లో ఇండ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్లో చరిత్ర సృష్టించిన భాగ్య�
హైదరాబాద్, జనవరి 3: ఐటీ, ఫార్మా హబ్గా కొనసాగుతున్న హైదరాబాద్..భవిష్యత్తులో ఈవీల హబ్గా మారబోతున్నది. ఇప్పటికే పలు దేశీయ సంస్థలు ఇక్కడ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా..తాజాగా ఈ జాబితాలో
ఈ వయసులోనే గిటార్లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. అతడే డేనియల్ గెయిలెస్. హైదరాబాద్కు చెందిన డేనియల్ రాక్, పాప్ కేటగిరీలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో
Gorati Venkanna | ప్రజాకవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి : విశాఖ ఆర్కే బీచ్లో గల్లంతైన ముగ్గురిలో ఆఖరి మృతదేహం లభ్యమైంది. సంఘటన జరిగిన తరువాత గజ ఈతగాళ్ల సహాయంతో చేపట్టిన గాలింపు చర్యలో 24 గంటల అనంతరం అజీజ్ మృతదేహం లభించింది . హైదరాబాద్కు చెందిన 8మంది య�
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్లోని జంక్షన్లు ఆధునీకతను సంతరించుకుంటున్నాయి. ఒకప్పుడు నగరం అంటే నరకప్రాయంగా ఉండేది. ఎక్కడికి వెళ్లాలన్నా ట్రాఫిక్ రద్దీ.. పర్యాటక ప్రాంతాలు, జంక్షన్లు బోసిపోయి కనిప�
Nampally Numaish | నగరంలో కరోనా కేసులు పెరుగుతుండటం, ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలు ఆంక్షలు విధిస్తూ జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంల�
Crime news | ఖాళీ ప్రదేశంలో మద్యం సేవించ వద్దని చెప్పిన యువకులపై మందుబాబులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నర్సింహారెడ్డి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.