నాణ్యమైన విత్తనాలు అందించడం అదృష్టంగా భావించాలి అంతర్జాతీయ విత్తన పరిశోధనా కేంద్రం ప్రారంభోత్సవంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ యూనివర్సిటీ, ఫిబ్రవరి 25 : రైతుకు నాణ్యమైన విత్�
తొర్రూరులో 223 ప్లాట్లతో హెచ్ఎండీఏ లే అవుట్ ప్రీ బిడ్ సమావేశానికి విశేష స్పందన భారీగా తరలివచ్చిన కొనుగోలు దారులు పూర్తి వివరాలు వెల్లడించిన అధికారులు సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగు
ఏటీఎంలు బంద్.. వైఫై ఆఫ్ ఎక్కడ తలదాచుకోవాలో తెలియక.. ఉక్రెయిన్లో అల్లాడుతున్న సిటీ విద్యార్థులు “నా బిడ్డ ఉక్రెయిన్లో చిక్కుకుపోయింది. ఫోన్ కలవడం లేదు. ఎలా ఉందో కూడా తెలియదు. ఉదయం ఒక్కసారి ఫోన్ చేసి డ�
ఆకట్టుకుంటున్నగ్రాండ్ నర్సరీ మేళా అందుబాటులో విభిన్న రకాల మొక్కలు విక్రయానికి అరుదైన మొక్కలు రెండోరోజూ కిక్కిరిసిన మేళా రంగురంగుల పూలు.. ఆరోగ్యానిచ్చే ఔషధ మొక్కలు.. ఇంటికి ప్రత్యేక కళను తెచ్చే ట్రీ ఆక�
ఆకట్టుకుంటున్న ప్రదర్శన 300 స్టాళ్ల ఏర్పాటు కవాడిగూడ, ఫిబ్రవరి 25: దేశవ్యాప్తంగా ఉన్న హస్త కళాకారులను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో పది�
జూబ్లీహిల్స్ వేంకటేశ్వరుడి ఆలయంలో నిర్వహణ మార్చి 9న ముగింపు బంజారాహిల్స్, ఫిబ్రవరి 25 : జూబ్లీహిల్స్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో మార్చి 1నుంచి 9వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్�
దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ వేదికగా నదుల పునరుజ్జీవం అంశంపై జాతీయసదస్సుకు శనివారం అంకురార్పణ జరుగనున్నది. ఈ సదస్సు హైదరాబాద్లో ప్రారంభమై ఆరునెలల పాటు దేశవ్యాప్తంగా కొనసాగి తిరిగి ఇక్కడే ముగియనున
భీమ్లానాయక్ (Bheemla Nayak) హంగామా కొనసాగుతోంది. తమ ఫేవరేట్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను భీమ్లానాయక్ గెటప్లో చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
హైదరాబాద్ : కారు రేస్లు, బైక్ రేస్లు చూశాం. కానీ ఆటో రేస్లను ఎప్పుడు చూసి ఉండరు. కానీ ఓ ముగ్గురు ఆటోవాలాలు రెచ్చిపోయారు. ఆటోలను గాల్లోకి లేపుతూ ప్రమాదకర విన్యాసాలు చేసి.. వాహనదారులను తీవ్ర భయ�
హైదరాబాద్ : బయో ఏషియా సదస్సులో భాగంగా గురువారం బిల్ గేట్స్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో బిల్ గేట్స్తో జరిగిన సంభాషణను ఎంజా�
హైదరాబాద్ : హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ త్సవాల్లోభాగంగా ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మో�
హైదరాబాద్ : తెలంగాణలో పచ్చదనం పెంపు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పచ్చదనం 24 శాతం నుంచి 31 శాతానికి పెరిగింది అని రాష్ట్ర �
హైదరాబాద్ : కూకట్పల్లిలో పేకాట ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేసి పలువురుని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..లోధా బెల్లేజా అపార్ట్మెంట్లో పేకాటాడ�
హైదరాబాద్ : వరద ముంపు నుంచి ఎస్ఎన్డీపీ ద్వారా (SNDP) శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని నాగమయ కుంట అభివృద్ధి పనులను మంత్రులు త�