న్యూఢిల్లీ : ఆపరేషన్ గంగలో భాగంగా ఇప్పటి వరకు 450 మంది తెలంగాణ విద్యార్థులు భారత్కు చేరుకున్నారు. విడుతల వారీగా ఢిల్లీ చేరుకుంటున్న తెలంగాణ విద్యార్థులకు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో భోజన, వసతి
హైదరాబాద్ : నగరంలో ఈనెల 6న నిర్వహించనున్న షీ టీమ్స్ రన్ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 5కె, 2కె రన్ నిర్వహించనున్న పీపుల్స్ ప్లాజా నుంచి లేపాక్షి, ట్యాంక్ బండ్, పీవీఎ
హైదరాబాద్ : అంబర్పేటలో మోహన్ బాబు అనే వ్యక్తి హల్చల్ సృష్టించాడు. తన తోపుడు బండిని ఎవరో దొంగిలించారని ఆరోపిస్తూ స్థానికంగా ఉన్న హై టెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీస�
తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని కార్ఖాన పోలీసులు అరెస్టు చేశారు. నార్త్జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ చందనా దీప్తి వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో అవసరమైన చోట ఆర్యూబీలు, ఆర్వోబీలు నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని తుకారం గేట్ వద్ద �
ఆయుధాల కేసులో సోదరులను ఇరికించి వివాదంలో ఉన్న ఆస్తిని కాజేందుకు ప్రయత్నించిన మరో సోదరుడిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం నగర అదనపు సీపీ(క్రైమ్స్) ఏఆర్ శ్రీనివాస్, స�
ఉబకాయం.. శరీరానికి రోగాలను ఆహ్వానించే అవస్థ. ఇది మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఒక్కటి కాదు రెండు కాదు పలు రకాల అనారోగ్య సమస్యలకు ఉబకాయం కారణమవుతున్నదని యశోద దవాఖాన సర్జికల్ గ్యాస్ట్రోఎంటరా
రాబోయే వేసవిలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జలమండలి ఎండీ దానకిశోర్ ప్రజలకు భరోసా ఇచ్చారు. తాగునీరు, సీవరేజీ, తదితర అంశాలపై ఓఆండ్ఎం అధికారులతో గురువారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాల�
సైబర్నేరాలు, డ్రగ్స్ కేసుల పరిశోధనకు సిటీ పోలీస్లకు ప్రత్యేక శిక్షణ సిటీ కమిషనరేట్లో ఏడాది పొడవునా ప్రొబేషనరీ ఐపీఎస్లకు అవగాహన కేంద్ర దర్యాప్తు, శిక్షణ సంస్థల సమన్వయ సమావేశంలో హైదరాబాద్ సీపీ సీవ
Suriya | గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అని తమిళ నటుడు సూర్య కొనియాడారు. ఆయన నటించిన తాజా చిత్రం ఈటీ ఈ నెల 10 వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ కోసం సూర్య గురువారం హైదరాబా
హైదరాబాద్ : బంజారాహిల్స్ కేర్ దవాఖానలో చికిత్స పొందుతున్న సీపీఎం సీనియర్ నాయకురాలు, మాజీ శాసన సభ్యురాలు మల్లు స్వరాజ్యంను రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పరామర్శించారు. ఆమె ఆరోగ్య ప�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. మహిళలకు నిరంతరం రక్షణ కల్పించేందుకు షీ టీమ్స్ను ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8)