హైదరాబాద్ : జర్నలిస్టులు ‘కోర్’ విలువలు పాటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న రెండ�
కేసీఆర్- మ్యాన్ ఆఫ్ ది నేషన్' షార్ట్ ఫిలింను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ అన్ని భారతీయ
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన శాస్త్రవేత్త మండాజి నర్సింహాచారి రూపొందించిన ఇన్స్టాషీల్డ్ వైరస్ కిల్లర్ పరికరాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ శనివారం ఆవిష్కరించారు. ఈ స
హైదరాబాద్ : మహిళలపై వివక్ష లేని రంగం అంటూ ఏదీ లేదని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని రాణించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష�
Acharya | మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య (Acharya) మూవీ ప్రీ రిలిజ్ వేడుక జరుగనుంది. హైదరాబాద్లోని యూసుఫ్గూడలో టీఎస్పీఎస్పీ 1వ బెటాలియన్ గ్రౌండ్లో శనివారం సాయంత్రం వేడుక జరుగనుంది. దీంతో ఆయా ప్రాంతాల్ల�
జపాన్కు చెందిన టైర్ల తయారీ సంస్థ బ్రిడ్డ్స్టోన్.. మరో ఆరు నగరాలకు తన వ్యాపారాన్ని విస్తరించింది. హైదరాబాద్తోపాటు న్యూఢిల్లీ, చెన్నై, బెంగళూరులలో కొత్తగా సెలెక్ట్+ స్టోర్లను ప్రారంభించింది కూడా.
హైదరాబాద్ : బిడ్డను మంచిగా చదివించాలని తల్లిదండ్రుల తాపత్రయం.. కానీ ఆమెకేమో ఫ్రెండ్స్తో కాలక్షేపం చేయడం ఇష్టం. తమ మాట కూతురు వినట్లేదని మానసికంగా కుంగిపోయిన ఓ తల్లి.. చేసేదేమీ లేక తనువు చాలి�
రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో వైద్యుల సమయపాలనపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. పీహెచ్సీలలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలను హైదరాబాద్లోని కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేస్తున్నారు
మీకు వ్యభిచారులు కావాలా? సెక్స్లో పాల్గొంటారా? సురక్షితమైన అడ్డా కావాలా? అయితే ఓటీపీ చెప్తేనే మీకు అక్కడ ప్రవేశం! లేదంటే నో ఎంట్రీ! ఇది హైదరాబాద్లో నైజీరియా ముఠా సాగిస్తున్న కొత్త దందా. ఓకే క్యూపిడ్ అన�
మండు వేసవిలో వరుణుడు దంచికొట్టాడు. గురువారం హైదరాబాద్తోపాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. ఒక్కసారిగా కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో పంటలకు �
నిరుపేద రోగులకు రూపాయి ఖర్చు లేకుండా సూపర్ స్పెషాలిటీ వైద్యమందించేందుకు ప్రభుత్వం నగరానికి మూడు వైపులా అధునాతన దవాఖానలు నిర్మించబోతోంది. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) పేర�
పగలు ఎండతో తల్లడిల్లిన నగరవాసులు సాయంత్రం వాన రాకతో ఉపశమనం పొందారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం సాయంత్రం ఈదురుగాలులు,ఉరుములతో కూడిన వర్షం కురిసింది. అత్యధికంగా శామీర్పేట అలియాబాద్లో 4.8సెం.మీల వర�
హైదరాబాద్ : సికింద్రాబాద్లోని శ్రీ స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో గురువారం నిర్వహించిన స్వర్ణ బంధన మహా కుంభాభిషేకంలో శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆ