విశిష్ట సేవలు అందించింనందుకు జిల్లా రెడ్క్రాస్ సొసైటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఈ మేరకు జాతీయ స్థాయిలో బంగారు పతకం లభించింది. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన జిల్లా రెడ్క్రాస్ సొసైటీ
నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని సిటీ సీపీ ఆనంద్ తెలిపారు. ఆరు నెలల్లో గంజాయి-124 కిలోలు, హషీష్ ఆయిల్-5.4 కేజీలు, ఎల్ఎస్డీ బ్లాట్స్-116, ఎండీఎంఏ-25 గ్రాములు, ఎక్సటసీ పిల్స్-10, హ
జంక్షన్లు ఫైనల్ కావడంతో స్పైక్ రోడ్లపై దృష్టి నిర్మాణానికి 2500 కోట్లు వ్యయం అంచనా ప్రత్యేక అభివృద్ధికి రాష్ట్ర సర్కారు ప్రణాళికలు హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్�
రాష్ట్ర రాజధానిలోని జంక్షన్లలో మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. రియల్ టైం డేటా ఆధారంగా ట్రాఫిక్ సిగ్నల్ కలర్స్ను మార్చే కొ�
హైదరాబాద్ : శంషాబాద్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మణికొండలో 21.2 కిలోల గంజాయిని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. అయితే పంతులువారి శ్రవణ�
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 24 : ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో వచ్చే నెల 1వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ సవిన్�
హైదరాబాద్ : హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో 7వ పికిల్ బాల్ నేషనల్ చాంపియన్షిప్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. పికిల్ బాల్ టోర్నమెంట్ ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగనుంది. 16 రాష్�
‘జాగ్రత్త నాన్నా. ఏడవకు. త్వరగా వచ్చి తీసుకెళ్తా.. ఓకేనా. గుడ్ గర్ల్' ఓ తల్లి మాట ఇది.‘స్కూల్ నుంచి వచ్చేసరికి నీకు ఏం తెచ్చిపెట్టాలి. నువ్వేం అడిగినా కొనిస్తా. ఏడవొద్దు’ ఓ తండ్రి బుజ్జగింపు.
తైవాన్కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్కాన్ (హాన్ హై టెక్నాలజీ గ్రూప్) పరిశ్రమను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్ర పరిశ్�
ఇద్దరు వ్యక్తుల మధ్య పరిచయం ప్రేమగా మారింది. దీంతో కొన్నాళ్లు సహజీవనం చేశారు. ఇద్దరి మధ్య బంధం స్వలింగ సంపర్కానికి దారి తీసింది. ఇందులో ఓ వ్యక్తికి పెండ్లి కుదిరింది. ఆ సమయంలో మరో వ్యక్తి రూ.10 లక్షల ఆర్థిక �
లైంగిక దాడి కేసుపై వివరాలు తెలుసుకోవడం కోసం పోలీస్స్టేషన్కు వెళ్లిన జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షహజాది చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్లో వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది.
హైదరాబాద్లో జూలై 2, 3 తేదీల్లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం, బహిరంగ సభ కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హాజరవుతుండటంతో హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు.
జూలై 17న జరగనున్న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.