గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) వేసవి క్రీడా శిక్షణాశిబిరాలకు తెరలేచింది. సోమవారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి క్రీడా శిబిరాలను అధికారికంగా ప్రారంభించారు. చాదర్ఘాట్ విక
హైదరాబాద్ మహా నగరం మూడు మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులతో ఆరోగ్య నగరంగా అవతరించబోతోంది. నగరంలోని మూడు ప్రాంతాల్లో నూతనంగా నిర్మించనున్న టిమ్స్ ఆసుపత్రులకు నేడు పునాది రాళ్లు పడనున్నాయి. రాష్ట్రంలో వైద్య�
ఈ ఆర్థిక సంవత్సరం 8 శాతం వృద్ధి హైదరాబాద్సహా దేశంలోని ప్రధాన నగరాలపై ఇండియా రేటింగ్స్ అంచనా న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో హైదరాబాద్సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇండ్ల ధరలు 8 శాతం పెరగవచ
ప్రపంచ మలేరియా దినం సందర్భంగా బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఎన్బీటీనగర్ ప్రభుత్వ పాఠశాలలో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి �
నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సర్జికల్ గ్యాస్ట్రో విభాగంలో మరో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. నోటి క్యాన్సర్కు గురైన వ్యక్తికి రేడియోథెరపీ దుష్ప్రభావంతో అన్నవాహిక �
హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ప�
హైదరాబాద్ : ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరాన్ని పార్టీ తోరణాలు, జెండాలతో సర్వాంగ సుందరంగా అలంకరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం ఆద�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అధికారభాషా సంఘం మొదటి అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్రావు (84) భౌతికకాయానికి నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభాకర్ర
వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల్లో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఉపయోగిస్తున్న 2జీ టెక్నాలజీ సేవలతో పలు ఇబ్బందులు తలెత్తుతున్నందున 4జీని ఉపయోగిస్తూ రేషన్ దుకాణాలను డిజిటలీకరణ చేయనున్నా�
గతంలో జబ్బు చేస్తే... నేనే రాను బిడ్డో... సర్కారు దవాఖానకు అన్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల రూపురేఖలు మారడంతో ప్రజలు సర్కారు దవాఖాన బాట పట్టారు. మెరుగైన వసతులు, ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్లు, ప్రజల
హైదరాబాద్ : భారత దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న తెలంగాణ ప్రాంత పోరాట యోధుల చరిత్రను భావి తరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఉందని, అందుకు ప్రత్యేకంగా పరిశోధకుల బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళి�
హైదరాబాద్ : జర్నలిస్టులు ‘కోర్’ విలువలు పాటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న రెండ�