హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్కు అదనంగా రీజినల్ రింగ్ రోడ్ను నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించి�
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. దేశంలో తమ అతిపెద్ద డాటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నది. భారత్లో సంస్థకిది నాల్గో డాటా సెంటర్ అవగా, దీనిపై రూ.15,000 కోట్లకుపైగా పెట్టుబడులను పెట్టన�
హైదరాబాద్ : మహిళలు ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు. విద్య, ఉద్యోగం అంటే ఒకప్పుడు మగవాళ్లకు మాత్రమే అన్న మాటను చెరిపేస్తూ తెరమీదకు దూసుకు వస్తున్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ సిటీ వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో రైలు కోసం ఎదురుచూస్తున్న పాతబస్తీ వాసుల కల త్వరలోనే నెరవేరనుంది. పాతబస్తీలో మె�
హైదరాబాద్: దిగ్గజ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ .. సుమారు 15వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నది. ప్రస్తుతం ఇండియాలో పూణె, ముంబై, చెన్నై నగరాల్లో ఉన్న
ఏ దేశమైనా తన బడ్జెట్లో మూలధన వ్యయం, అభివృద్ధికి ఎంతటి విలువ ఇవ్వాలో చెప్పే వాక్యమిది. మూలధన వ్యయం ఆ దేశ అభివృద్ధికి కొలమానంగా నిలుస్తుంది. మౌలిక వసతుల కల్పన, సంపద సృష్టికి మూలకారణమవుతుంది. అందుకే చాలాదేశ
మహిళ భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు.. ఘనత సీఎం కేసీఆర్దే ‘ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్’ ఆధ్వర్యంలో మహిళ దినోత్సవ కార్యక్రమాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆర్కేపురం, మార్చి 6: ఆధునిక ప్రపంచంలో మహిళలు ఆత్
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు, నగరాల్లో వైకుంఠధామాల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. హైదరాబాద్లోని మహాప్రస్థానం తరహాలో అన్ని పట్టణాల్లో వైకుంఠధామాలను నిర్మించాలని ఆదేశించిన సీఎం కేసీఆర్.. ఇ�
కేంద్రంలోని బీజేపీ పాలనతో రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాకవి జయరాజ్ ‘జాగోరే జాగో..’ పాటకు పదేండ్లు ప�
బరోడాపై హైదరాబాద్ విజయం కటక్: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ రెండో విజయం నమోదు చేసుకుంది. గ్రూప్-‘బి’లో భాగంగా శనివారం ముగిసిన పోరులో హైదరాబాద్ 43 పరుగుల తేడాతో బరోడాను చిత్తు చేసింది. రవితేజ
సినిమా స్టార్స్ ఉంటారు. స్పోర్ట్స్ స్టార్స్ కూడా ఉంటారు. కానీ, ఆ రెండు ప్రపంచాల్లో ఓ వెలుగు వెలిగిన ఒకే ఒక్కడు రాహుల్ బోస్. హైదరాబాద్లో సబ్ జూనియర్ నేషనల్ రగ్బీ ఛాంపియన్ షిప్ ప్రారంభోత్సవానిక�
హైదరాబాద్: అతను బైక్ నడుపుతుంటే.. దానికి బ్రేకులు ఉన్నాయా? అని ఆశ్చర్యమేస్తుంది. అతని విన్యాసాలు చూస్తే బైక్తో ఇలాంటి స్టంట్లు చేస్తారా అని షాకవ్వాల్సిందే. అతనే హైదరబాదీ కార్తీక్. బైక్ రేసుల్లో పలుమార్�