హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లి మండలం మియాపూర్లోని 28/1, 20, 159 సర్వే నెంబర్లల్లోని 380 ఎకరాల లేఔట్ భూమిని సర్వే చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. లేఔట్లో ప్రజ
హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేశ్ -2022 విగ్రహ నమూనాను ఉత్సవ కమిటీ సోమవారం విడుదల చేసింది. ఈ ఏడాది పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఎడమవైపున శ్రీ తిశక్తి మహా గాయత్�
హైదరాబాద్ : ఆ కుటుంబానికి పెట్ డాగ్స్ అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలో ఓ కుక్క పిల్లను తీసుకొచ్చి.. పెంచుకుంటున్నారు. అయితే ఆ శునకం ఇంటి ముందు ఆడుకుంటుండగా.. గుర్తు తెలియని మహిళ దాన్ని దొంగిలించింది. దీంతో �
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలోని తార్నాక సీసీఎంబీ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. అతివేగంతో దూసుకొచ్చిన బెంజ్ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్�
హైదరాబాద్ : చారిత్రక కట్టడాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సోమవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఎంజీ రోడ్లో గల మహాత్మాగాంధీ విగ్రహం, బన్స�
హైదరాబాద్: కర్ణాటక బస్సు ప్రమాదం ఘటన బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవలే బస్సు ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన వారి కుటుంబ సభ్యులకు మాసబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో ఆర్థిక సహాయాన్న
నైరుతి రుతుపవాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 30 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర�
ప్రభుత్వం సబ్సిడీపై అందించే నిత్యావసర వస్తువులను బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై పౌరసరఫరాల శాఖ నిఘా పెంచింది. బియ్యం, గోధుమలు, చక్కెర, గ్యాస్ను పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులపై కేసులు నమోదు చేస�
హైదారాబాద్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 30 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫ
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ మంగళవారం ఉదయం 10.30 గంటలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆ రోజు ఉదయం రాజ్భవన్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు �
హైదరాబాద్ : సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2 ప్రారంభోత్సవ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర టీవి, చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనిల్ కూర్మాచలంకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందజేశారు. మాసబ్ ట్యాంక్ల
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ నియామకమైన అనిల్ కూర్మాచలం పాల్గొన్నారు. మాసబ్ ట్యాంక్లోని తన కార్య�
ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రేడ్ సెంటర్కు హైదరాబాద్ నిలయం కానుంది. ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) ఏర్పాటు చేసేందుకు హైదరాబాదీ సంస్థ కపిల�
ఆర్టీసీ బస్సులలో డిజిటల్ పేమెంట్ విధానాన్ని కొత్తగా అమల్లోకి తీసుకువస్తూ ఆర్టీసీ గ్రేటర్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎయిర్పోర్టుకు వెళ్లే బస్సులలో రెండు వారాలుగా ప్రయోగాత్మకంగా డిజ�