-వాడవాడలా గులాబీ జెండాలు బంజారాహిల్స్ : జై తెలంగాణ .. జై కేసీఆర్ అంటూ నినాదాలు.. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు.. వాడవాడలా జెండా పండుగలు.. టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా బుధవారం ఖైరతాబాద�
బంజారాహిల్స్ : విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేసుకోకుండా క్రీడలతో పాటు నచ్చిన అంశాల్లో శిక్షణ పొందాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. బంజారాహిల్స్ రోడ్ నెం 3లోని యూబీఐ కా�
బంజారాహిల్స్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న పేకాటశిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ సైట్-2కు చె�
బంజారాహిల్స్ : అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని కృష�
-వాడవాడలా రెపరెపలాడిన గులాబీ జెండా.. -డివిజన్ లలో జోరుగా పార్టీ పతాకాల ఆవిష్కరణ.. జూబ్లీహిల్స్ జోన్ బృందం : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జర�
సుల్తాన్బజార్ : ఉద్యోగుల సమస్యలతో పాటు తమ వంతు చేయూతగా పేద ప్రజలకు నిత్యం సేవ చేస్తున్న టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీకి ఉత్తమ సేవా అవార్డు వరించింది.ఈ మేరకు శ్ర
రవీంద్రభారతి : గత ఇరవై సంవత్సరాలుగా కృషి కల్చరర్ ఆర్ట్ అకాడమీ వారు చేస్తున్న సేవలు అభినంద నీయమని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ భాషాసాంస్కృతిక శాఖ సౌజన్యంతో కృషి కల
అబిడ్స్ : దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతోందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలి పేర్కొన్నారు. మంగళ్హాట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పరమేశ్వరిసింగ్
హిమాయత్నగర్,ఏప్రిల్27: శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి నూతన విద్యా విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబ్రాది అన్నారు. బుధవారం నారాయణగూడల�
బంజారాహిల్స్,ఏప్రిల్ 27 : విద్యార్థులు వేసవి సెలవులను వృథా చేసుకోకుండా క్రీడలతో పాటు నచ్చిన అంశాల్లో శిక్షణ పొందాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. బంజారాహిల్స్ రోడ్ నెం 3లోని యూబీఐ క
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్లోని హెచ్ఐఐసీలో బుధవారం ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ ప్లీనరీకి టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలతో పాటు వివిధ దేశాల ఎన్నారై ప
పేదలకు రూపాయి ఖర్చు లేకుండా అత్యాధునిక వైద్యసేవలను అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్లో ఒకేరోజు మూడు సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు శంకుస్థాపన చేశారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు అన�
జాతి గొంతు కోసిన జాతీయ పార్టీలపై యుద్ధం చేస్తామని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. గతంలో కాంగ్రెస్, ప్రస్తుతం బీజేపీ పార్టీలు దశాబ్ధాలుగా జ�
గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు విసురుతున్న యంగ్స్టర్ ఒక వైపు.. సీజన్లోనే అత్యంత వేగవంతమైన (153.9 కి.మీ) బాల్ వేసి అబ్బుర పరిచిన పేసర్ మరోవైపు! ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆరింట నెగ్గి పాయింట్ల పట్టిక ట�