Drug peddler | నగరంలో మరోసారి పెద్దమొత్తం డ్రగ్స్ పట్టుబడ్డాయి. మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద 70 గ్రాముల డ్రగ్, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నలువైపులా నిర్మించనున్న టిమ్స్ దవాఖానలు పేదలకు ఉచితంగా సూపర్స్పెషాలిటీ వైద్యాన్ని అందించడంతోపాటు పరిశోధన కేంద్రాలుగా కూడా పనిచేయనున్నాయి.
Minister KTR | రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోని మిగతా మెట్రో నగరాల కంటే ఎంతో ముందున్నదని చెప్పారు. మాదాపూర్ హైటెక్స్లో జరుగుతున్న క్రెడాయ్ ప్రాపర్టీ షో
Minister KTR | రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నాం, దానిని ప్రజలకు పంచుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఏ మూలకెళ్లినా ఎకరం భూమి విలువ రూ.15 లక్షలకు తక్కువగా లేదని చెప్పారు. రాష్ట్రం సిద్ధించినప్పుడు మన తల�
హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఆతిథ్యమివ్వబోతున్నది. ఆసియా పురుషుల క్లబ్ లీగ్ హ్యాండ్బాల్ టోర్నీ హైదరాబాద్ వేదికగా జరుగనుంది. జూన్ 23 నుంచి జూలై 4వ తేదీ వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పో�
Google Campus | సెర్చింజన్ దిగ్గజ సంస్థ గూగుల్కు ఇప్పుడు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్గా మారనుంది. అమెరికాలోని మౌంటెన్ వ్యూలో ఉన్న ప్రధాన కార్యాలయం తర్వాత రెండో అతి పెద్ద క్యాంపస్ను హైదరాబాద్లో ఏర్పాట�
హైదరాబాద్ : ఈ నెల 29 న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాట్లను పమంత్రులు తలసాని, మహమూద్ అలీ పరిశీ�
హైదరాబాద్ : అమెరికాలోని మౌంటెన్ వ్యూలో ఉన్న తమ ప్రధాన కార్యాలయం తర్వాత టెక్ దిగ్గజం గూగుల్ 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్లో నిర్మించతలపెట్టిన రెండవ అతిపెద్ద క్యాంపస్కు రాష్ట్ర ఐటీ, పరి�
Summer specials trains | భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. వేసవి సందర్భంగా వివిధ ప్రాంతాలకు 574 ప్రత్యేక రైళ్లు (Summer specials trains) నడుపుతున్నట్లు ప్రకటించింది. ఇవి ఈ నెలాఖరు నుంచి జూన్ వరకు అందుబాటులో ఉంటాయని తెలి�
గ్రేటర్లోకి త్వరలో కొత్తగా 400 నుంచి 500 ఆర్టీసీ బస్సులు రానున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. కొత్త బస్సుల అంశం త్వరలోనే టెండర్ల ద్వారా ఫైనల్ చేయనున్నట్లు అధికారులు తెలిపా�
చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగిం ది. బుధవారం స్వామివారి కల్యాణ మహోత్సవం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు.
బాల్స్..రన్స్.. వికెట్లు ఇలా.. ఒక్కో అంశంపై బెట్టింగ్లు నిర్వహిస్తూ.. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ కేంద్రాలుగా దందా సాగిస్తున్నారు పందెం రాయుళ్లు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతుండటంతో ఈ వ్యవహారం మ�
బంజారాహిల్స్ : మత సామరస్యానికి, ప్రజల్లో సోదరభావం పెంచడంలో ఇఫ్తార్ విందులు దోహదపడుతాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ పీ.విజయారెడ్డి ఆధ్వర్యంలో బంజారాహిల్స్�