Minister Niranjan reddy | హైదరాబాద్ : మన్ను నుంచి అన్నం తీసే మానవాళికి అన్నం పెట్టేది వ్యవసాయ రంగం. అలాంటి వ్యవసాయ శాఖపై ప్రజలలో గౌరవం పెరిగింది. అత్యధిక మంది ప్రజలకు సేవలందిస్తున్నది వ్యవసాయ శాఖే అని వ్యవసాయ శాఖ మంత్ర
Punjagutta Cable Bridge | పంజాగుట్ట శ్మశాన వాటిక వద్ద కేబుల్ బ్రిడ్జి ప్రారంభమైంది. ఈ ఫ్లై ఓవర్ను మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో
Baby Boy | భార్యాభర్తల మధ్య జరిగిన ఒక గొడవ ఒక చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది. భర్తతో గొడవ పడిన సదరు భార్య.. కోపంతో 7 నెలల బాబుతో సహా ఆత్మహత్యాయత్నం చేసింది.
Crime News | హైదరాబాద్ నగరంలో పలుచోట్ల చోరీలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా కూడా పోలీసుల చేతికి చిక్కింది. హైదరాబాద్ పోలీసులు ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
Aramghar Flyover | తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వ్యూహాత్మక రహదారి అభివృద్ధి
six-lane flyover | వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి)లో భాగంగా చేపట్టిన బహదూర్ పుర ఫ్లైఓవర్, ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు చేపట్టిన 4.08 కిలోమీటర్ల అతిపెద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేసి, లక్ష�
Hyderabad | సికింద్రాబాద్ పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో వరుస చోరీలు జరిగాయి. గంట వ్యవధిలోనే మూడు చోట్ల చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. బాధిత మహిళలు
Gandhi Hospital | నగరంలోని గాంధీ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఓ రోగి ఆస్పత్రి ఐదో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందాడు. ఆ రోగి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రమాదవశాత్తు
Minister Jagadish Reddy | హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. దానికి అనుగుణంగా నగరం నలువైపులా విద్యుత్ వ్యవస్థ ను అభివృద్ధి చేస్తున్నాం.హైదరాబాద్ నగరంలో రాబోయే 30,40 సంవత్సరాల అవరాలను దృష్టిలో ఉంచుకొని వి
అమరావతి : మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్కుమార్కు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఈరోజు ఉదయం హైదరాబాద్లోని కొండాపూర్లో ఉంటున్న ఆయన ఇంటికి ముగ్గురు పోలీసులు వచ్చి నోటీసులు అందజేశారు. ఓ కేసు వ
అమరావతి : రైలు ఎక్కేప్రయత్నంలో ఓ బ్యాంకు ఉద్యోగి మృతి చెందింది. కడప జిల్లాకు చెందిన జ్యోతిరెడ్డి (28) హైదరాబాద్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో జాబ్ చేస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూరు వెళ్లింది. సో�
విధివిధానాల ఖరారుకు అంతర్గత కమిటీ సమీక్షలో మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): త్వరలో వందేండ్లు పూర్తి చేసుకోబోతున్న హైదరాబాద్లోని కోఠి మహ