హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆజాద్ ఇంజినీరింగ్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ విమానాల విడి భాగాలను బోయింగ్ సంస్థకు విజయవంతంగా అందించింది. విమానాల విడి భాగాల మొద�
Singer | చంపాపేటలో ఓ జానపద నేపథ్య గాయకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం పిల్లిగుండ్ల తండాకు చెందిన జటావత్ మోహన్.. బంజారా పాటలు పాడేవాడు.
హైదరాబాద్ : కరోనా ప్రభావం తగ్గింది తప్ప వైరస్ ప్రమాదం ఇంకా పొంచి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని, ప్రభుత్వానికి సహకరించా�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రొగ్రాం (ఎస్ఆర్డీపీ)లో మరో రెండు కీలక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. ఎల్బీనగర్ చౌరస్తాలో ఇన్నర్రింగ్రోడ్డు మార్గంలో రూ.9.28
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నది. గత సీజన్లకు భిన్నంగా సమిష్టిగా సత్తాచాటుతూ టైటిల్ పోరుకు మరో అడుగు దూరంలో ఉంది. ఎదురైన ప�
హైదరాబాద్ : వీలైనంత తర్వరలో జీవో 111 ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మంగళవారం ద్రవ్య వినియమ బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానాలిచ్చారు. ఈ సంద
బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి.. తల్లి ఫిర్యాదుమేరకు కేసు నమోదు పోలీసుల అదుపులో నిందితుడు.. దుండిగల్, మార్చి 14 : వివాహితతో సహజీవనం చేస్తూ.. ఆమె కూతురుపై కన్నేశాడు ఓ ప్రబుద్ధుడు. కొత్తబట్టలు, చాక్లెట
హైదరాబాద్ అభివృద్ధికి కంటోన్మెంట్ అడ్డుగా మారిందని నెటిజన్లు మండిపడుతున్నారు. కంటోన్మెంట్ పరిధిలో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులపై మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు చేసిన వ్యాఖ్యలు
హైదరాబాద్కు చెందిన గ్రాఫిక్ డిజైనర్ శశి గూడూరుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. భారత్-థాయ్లాండ్ మధ్య వాణిజ్య సంబంధాలు ఏర్పడి 75 ఏండ్లు పూర్తవుతున్న
గుజరాత్లోని గిర్ అభయారణ్యంలో ఉండే విభిన్నమైన ఆషియాటిక్ సింహాలను గుర్తించేందుకు హైదరాబాద్కు చెందిన టెలియోల్యాబ్స్ కమ్యూనికేషన్స్ సంస్థ కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్వేర్ (సాఫ్ట్వేర్ విత్ ఇంటె�
1186.14 కోట్లతో న్యాయశాఖ పద్దు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి అల్లోల హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఏర్పాటు తెలంగాణ రాష్ర్టా
దివ్యాంగుల టీ20 టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. తుదిపోరులో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో విదర్భపై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన విదర్భ 19.1 ఓవర్లలో 97 పరుగులకు
5జీ నెట్వర్క్ను అభివృద్ధి చేసేందుకుగాను హైదరాబాద్కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ టెక్నాలజీ(ఐఐటీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఇండియా
హైదరాబాద్లో అంతర్జాతీయ సంస్థ గ్రామినర్ విస్తరణ బాటపట్టింది. డాటా సైన్స్, స్టోరీ టెల్లింగ్లో విశేష అనుభవం కలిగిన న్యూజెర్సీకి చెందిన గ్రామినర్.. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన డెవలప్మెంట్, రిసెర్చ్