రాష్ట్రంలో కురిసిన అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన ధాన్యం తడిసిముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోతుంటే రైతాంగం గుండె చలించింది. మంగళవారం రాత్రి ను
అకాల వర్షం నగరాన్ని ముంచెత్తగా జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. బుధవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాగా.. తక్షణ, తాత్�
గ్రేటర్ పరిధిలోని నాగోల్ బండ్లగూడ, పోచారం స్వగృహ ఫ్లాట్లు విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం సాధారణ పౌరులు, ఉద్యోగులు ఎవరైనా మీసేవా కేంద్రాలు, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చ
అమెరికా తర్వాత ఇక్కడే ఏర్పాటు హైదరాబాద్, మే 4: ప్రపంచంలోనే అత్యంత వృద్ధిపథంలో దూసుకుపోతున్న కంపెనీల్లో ఒకటైన అమెరికాకు చెందిన ఇండిపెండెంట్ డిజిటల్ క్వాలిటీ ఇంజినీరింగ్ సర్వీసెస్ కంపెనీ క్వాలీజీల�
దేశంలోనే మొట్టమొదటిది హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): దేశంలోనే మొట్టమొదటి ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్ (ఎఫ్సీటీ హబ్) రాష్ట్రంలో ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో డాక్టర్ రెడ్డీస్ లాబొ
మేడ్చల్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల పరిధిలోని నాగారం, రాంపల్లి, దమ్మాయిగూడ
హైదరాబాద్ : నగరంలోని సరూర్నగర్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై గడ్డపారతో గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే యువకుడు మృతి చెందారు. మృతుడిని నాగర�
తెలుగు సినిమాలతో కోలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్ (Hyderabad)లో షూటింగ్స్ జరుపుకుంటాయి. రజినీకాంత్, విజయ్, అజిత్ లాంటి స్టార్ హీరోల (Tamil stars) సినిమాల చిత్రీకరణ కూడా చెన్నైలో కాకుండా హైదరాబాద్లో జరుగుత
హైదరాబాద్ శివారులోని విజయవాడ జాతీయ రహదారి పక్కన చెట్ల పొదల్లో కుళ్లిన జంట మృతదేహాలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. యువకుడి మర్మాంగాన్ని ఛిద్రం చేసి, యువతిని రాళ్లతో మోది హతమార్చిన దారుణం రంగారెడ్డి జిల�
Golnaka | గోల్నాకలో (Golnaka) ఈదురుగాలి బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున వచ్చిన ఈదురుగాలుల ధాటికి గోల్నాకలోని కమలానగర్లో ఉన్న ఓ ఇంటిపై రేకులు ఎగిరిపోయాయి. అవి మరో రేకుల ఇంటిపై పడటంతో అందులో నిద్రిస్త�
వేసవి ఎండలు ముదరటంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. మంగళవారం 25 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 సెల్సియస్ డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా రెంజల్, ఆదిలాబాద్ జిల్లా బేల�
విజయవాడ జాతీయ రహదారిపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జి వద్ద నగ్నంగా పడి ఉన్న జంట మృతదేహాలు బుధవారం కలకలం రేపాయి. మృతులను సికింద్రాబాద్ వారాసిగూడక
వనస్థలిపురం, మే 3 : రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం. వనస్థలిపురం డాక్టర్స్ కాలనీలో నివాసముండే రమావత్ రాజు, అతడి స్న�
బంజారాహిల్స్,మే 3 : బంజారాహిల్స్ రోడ్ నెం-3 లోని అనూ వైన్స్లో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం ఐదున్నర ప్రాంతంలో వైన్షాపు షెట్టర్లోనుంచి పొగలు వస్తున్న విషయాన్ని స్థానికు�