Vijetha supermarket | కూకట్పల్లిలోని విజేత సూపర్ మార్కెట్లో హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. కాలం చెల్లిన వస్తువులు అమ్ముతున్నట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు.
child labour | హైదరాబాద్లో 8 మంది బాల కార్మికులకు విముక్తి కలిగింది. సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, ఫలక్నూమా పోలీసులు కలిసి సంయుక్తంగా ఫాతిమా నగర్లో తనిఖీలు నిర్వహించారు.
GreenIndia Challenge | రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో ప్రముఖ సింగర్ శ్రీ లలిత మొక్కలు నాటారు.
Urban Parks | హరితహారం కార్యక్రమం కింద తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన అర్బన్ పార్కులు ప్రకృతి నిలయాలుగా మారాయని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
Hyderabad | ప్రపంచ పర్యావరణవేత్త ఏరిక్ సోలీహిమ్ హైదరాబాద్ వాసులకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. మెట్రో నగరాల్లో అటవీ విస్తీర్ణం వృద్ధిలో హైదరాబాద్ దేశంలోనే మొదటిస్థానంలో
Crime News | అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టయింది. ఈ ముఠా విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులందర్నీ అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 800 కేజీల గంజాయిని స్వాధీనం
Crime News | జీడిమెట్ల గణేశ్ నగర్లో మెకానిక్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జేఎస్పీ హోండా షోరూమ్ వద్ద అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. మెకానిక్ నోట్లో గుడ్డలు కుక్కి,
ముంబై, జనవరి 20: కరోనా చికిత్సకు వినియోగించే మోల్న్పిరవిర్ క్యాప్సుల్స్ తయారీ, మార్కెటింగ్కు సంబంధించి రెండు హైదరాబాదీ కంపెనీలు లైసెన్సింగ్ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాల ప్రకారం స్విట్జర్ల�
హైదరాబాద్, జనవరి 20: దేశీయ రియల్ ఎస్టేట్లో సంస్థాగత పెట్టుబడులను అత్యధికంగా హైదరాబాదే ఆకట్టుకున్నదని గ్లోబల్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ సేవల దిగ్గజం జేఎల్ఎల్ తెలిపింది. గతేడాది భారతీయ సంస్థాగత రి�
Minister Satyati Rathod | హైదరాబాద్ : మిషన్-12 పేరుతో గిరిజన నియోజకవర్గాలను గెలుచుకుంటామని రాష్ట్ర బిజెపి నేతలు పగటి కలలు కంటున్నారని, గెలుచుకోవడం కాదు కదా కనీసం గిరిజన ప్రాంతాల్లో డిపాజిట్లు కూడా వీరికి రావని గిరిజన సం
Minister Allola | కాలుష్య రహిత పర్యావరణం, వాతావరణంలో మార్పులు- వ్యవసాయ రంగపై ప్రభావం, తదితర అంశాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవవసరం ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్�
Minister Niranjan reddy | హైదరాబాద్ : మన్ను నుంచి అన్నం తీసే మానవాళికి అన్నం పెట్టేది వ్యవసాయ రంగం. అలాంటి వ్యవసాయ శాఖపై ప్రజలలో గౌరవం పెరిగింది. అత్యధిక మంది ప్రజలకు సేవలందిస్తున్నది వ్యవసాయ శాఖే అని వ్యవసాయ శాఖ మంత్ర