Minister KTR | దేశంలో ఒక్కో నగరానికి ఒక్కో సమస్య ఉంది, హైదరాబాద్కు మాత్రమే ఎన్నో కోణాల్లో అనుకూలతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏ ప్రాజెక్టునైనా వచ్చే 50 ఏండ్లను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందిస్తు�
మేడ్చల్ డంపింగ్ యార్డులో రూ.1.15 కోట్లతో శుద్ధి ప్లాంటు రైతులకు చౌకగా ఎరువులను అందించే ప్రయత్నం మేడ్చల్, జనవరి 23(నమస్తే తెలంగాణ): మనిషి మల వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలలో పడేయకుండా, వాతావరణం కలుషితం కాకుండా
కొత్త కేసులు 3,603 హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 3,603 కేసులు వెలుగుచూశాయి. శనివారంతో పోల్చితే ఇది దాదాపు 700 తక్కువ. రాష్ట్రంలో 93 వ�
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోకి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి శీతల గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలిగాలుల తీవ్రత పెరిగింది. ఉదయం పూట పొగమంచు దట్టంగా కురుస్తున్నదని, ఆకాశం ని
విలేకరుల సమావేశంలో మొరపెట్టుకున్న భార్య భర్త ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు సైదాబాద్, జనవరి 23 : భర్తతో ప్రాణహాని ఉంది, తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని పోలీసులను కోరుతానని నాగర్జునసాగర్ ప్రాజెక్ట�
టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 23: దళిత బంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక�
17,700 ఇళ్లల్లో ఫీవర్ సర్వే.. 770 మందికి లక్షణాలు – కిట్స్ పంపిణీ 4,200 ఇండ్లలో హైపోక్లోరైడ్ స్ప్రే (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడిలో భాగంగా మూడో రోజు ఇంటింటా ఫీవర్ సర్వే ముమ్మరంగా కొనసాగింది. ప్రభుత్వ ఆదేశాల మే
మారేడ్పల్లి, జనవరి 23: భారత స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గొప్ప దేశ భక్తుడు అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం సుభాష్ చంద్రబోస్
వనస్థలిపురం, జనవరి 23 : వనస్థలిపురం సర్దార్ వల్లభాయ్ పటేల్ మైదానంలో రెండు రోజులుగా జరిగిన రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంల
ఓవైపు ఈడీ.. మరోవైపు అవగాహన డ్రగ్ ఫీ తెలంగాణే లక్ష్యంగా చర్యలు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడి హైదరాబాద్, జనవరి 23 : రాష్ట్ర అభివృద్ధికి శరాఘాతంగా మారుతున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమేందుకు ద్విముఖవ్యూ
MLA Nagender | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదివారం కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఎమ్మెల్యే
హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లారు.
Minister Jagadish Reddy | పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యుత్ సంస్థలో కాంట్రాక్టులకు ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచాలని తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి విజ్ఞప్త