హైదరాబాద్ : హైదరాబాద్కు మరో ప్రతిష్ఠాత్మక ఐటీ సంస్థ రాబోతోంది. స్విస్ రీ(Swiss Re)కి చెందిన ఎనలికల్, ఇన్నోవేషన్ హబ్ గ్లోబల్ బిజినెస్ సొల్యూషన్స్ (GBS ) తమ నూతన కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటుచేయ
హైదరాబాద్ : నాలాల సమగ్ర అభివృద్ధితో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వరద ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం కానున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం 45 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బేగంపేటలోన�
హైదరాబాద్ : నాలాల అభివృద్ధితో వరద ముంపునకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బేగంపేట నాలా అభివృద్ధి పనులను అధికారులతో కలిసి తలసాని శ్రీనివాస్ యా
మలయాళ సినిమా ‘పడ’లో కలెక్టర్ కిడ్నాప్ కథలోని నిజ జీవిత పాత్ర.. రిటైర్డ్ ఐఏఎస్ డబ్ల్యూఆర్ రెడ్డిదే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని నార్సింగి లో నివాసం ఉంటున్నారు.
బహుళజాతి సంస్థలను హైదరాబాద్ ఆకర్షిస్తున్నది. ఇప్పటికే గూగుల్, అమెజాన్లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు మన దగ్గర కార్యాలయాలు ప్రారంభించగా.. అదే వరుసలో మరిన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత డ�
హైదరాబాద్ : మల్టీ నేషనల్ కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ను గ్రిడ్ డైనమిక్స్ సీఈవో లివ్ చ�
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉక్కపోత పెరిగింది. అయితే ఉష్ణోగ్రతలు భారీగా పెర�
పేదల దవాఖానగా పేరు పొందిన ఉస్మానియాలో ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుచేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇటీవలే దవాఖానలో క్యాథ్ల్యాబ్, స్కిన్బ్యాంక్, సీటీ-స్కాన్ వంటి అధునిక వైద్య సౌకర్యాలు కల్పిం�
జాతీయ రహదారులపై 336 ప్రదేశాల గుర్తింపు గడిచిన నాలుగేండ్లలో 9,129 మంది మృతి ప్రమాదాల నివారణకు రూ. 680 కోట్లతో పనులకు ప్రభుత్వం ప్రతిపాదనలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న మార్గాలపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్, మే8(నమ
ఇంటర్నేషనల్ డ్రగ్స్ పెడ్లర్ అరెస్టు రూ.3.71 కోట్ల నగదు స్వాధీనం హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా ఇంటర్నెట్ ఫార్మసీ ద్వారా అమెరికాతోపాటు ఇతర దేశాలకు ఫార్మా డ్రగ్స్ సరఫరా చేస్తున్న
హైదరాబాద్ : సృష్టికి జీవం పోసిన రెండు అక్షరాల దేవత అమ్మ అని, అలాంటి మాతృమూర్తిని ప్రతి ఒక్కరు తప్పకుండా నిరంతరం గౌరవించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం మదర్స్ డే సందర్భంగా సనత్ న�
రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేద్దామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ సూచించారు. శనివారం శంషాబాద్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ జయమ్మశ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు.
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మరోసారి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఎండలు దంచికొట్టడం, ఉష్ణోగ్రతలు భారీ పెరగడంతో ఉక్కపోతకు గురవుతున్నారు ప్రజలు. శనివారం రోజు హ