హైదరాబాద్ : నగరంలోని సరూర్నగర్ పరిధిలోని పీ అండ్ టీ కాలనీలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్�
వరంగల్ : సాఫ్ట్ వేర్ రంగంలో వరంగల్కు ఉజ్వలమైన భవిష్యత్ ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ తర్వాత అన్ని హంగులు కలిగిన నగరం వరంగల్ అని కేటీఆర్ పే�
హైదరాబాద్ : మలక్పేట పోలీసు స్టేషన్ పరిధిలోని సలీం నగర్లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఫరహత్ ఆస్పత్రి గేటు సమీపంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో
మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించిన పలు అంశాలపై మంత్రి కొప్పుల శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సుమారు రెండున్నర గంటల పాటు సమీక్ష జరిగింది.
హైదరాబాద్ : ఓ మహిళ గర్భాశయంలో ఉన్న 3 కిలోల కణితిని హైదరాబాద్కు చెందిన డాక్టర్లు విజయవంతంగా తొలగించారు. ఈ మూడు కిలోల కణితిని తొలగించేందుకు 3 గంటల పాటు శ్రమించారు. ప్రస్తుతం బాధితురాలు కోలు�
హైదరాబాద్ : విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించే వరకు ఉచిత కోచింగ్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ హరిహర కళా భవన్లో నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్�
తెలుగు రాష్ర్టాల్లోని దవాఖానల్లో తొలిసారి 11 మందికి విజయవంతంగా శస్త్రచికిత్స హైదరాబాద్ సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): ల్యాప్రోస్కోపీ ద్వారా 11 మంది నుంచి కిడ్నీలు సేకరించారు ఉస్మానియా దవాఖాన వైద్యులు.
హైదరాబాద్ : సరూర్నగర్లో పరువు హత్య కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మోబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్ను అరెస్టు చేసినట్లు ఎల్బీనగర్ డీసీపీ సంప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ఇద్దరు కలిసి చంపినట్లు
బంజారాహిల్స్,మే 5 : ట్రీట్మెంట్ కోసం వచ్చిన మహిళకు చెందిన ఆభరణాలు మాయమైన సంఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కూకట్పల్లి సమీపంలోని వివేకానందనగర్కు చెం
హైదరాబాద్ : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసించే పేదలకు వైద్య సేవలు అందించేందుకే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాసాబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో జిల్�
Banjara hills | బంజారాహిల్స్లో ఉన్న పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. బుధవారం రాత్రి బంజారాహిల్స్లోని పేకాట స్థావరాల్లో 17 మందిని పట్టుకున్నారు.