కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. రాష్ర్టానికి కేంద్రం ఏమిచ్చిందో సమాధానం చెప్పాలని నిలదీశారు. జాతీయ స్థాయిలో పెరుగుతున్న నిరుద్యోగం, ఆకాశాన్నంటే ద్రవ్యోల్బణం�
నల్లగొండ : హైదరాబాద్ మహానగరం తెలంగాణకు రాజధాని అయినప్పటికీ.. భారతదేశానికి ఒక అసెట్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అలాంటి హైదరాబాద్ మహానగరాన్ని భవిష్య�
హైదరాబాద్ : కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని రామంతాపూర్తో పాటు మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడలో
హైదరాబాద్లో గౌడ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి జూన్ రెండో వారంలో భూమి పూజ చేయాలని నిర్ణయించినట్టు ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాలకు ఆత్మగౌరవ భవనాల నిర్�
కేంద్ర హోం మంత్రి అమిత్షా తెలంగాణ పర్యటనకు ఎందుకు వస్తున్నారో స్పష్టం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఊరికే చుట్టపు చూపులా.. టూరిస్టులా వచ్చి పోతామంటే కుదరదని, వ�
మెహిదీపట్నం : ఐస్ క్రీం ప్రియుల మనసు దోచే అద్భుతమైన కాంటెస్ట్ను నిర్వహించేందుకు హైబిజ్ టీవీ సర్వం సిద్ధమైంది. ఈ నెల 29న హెటెక్స్లో ఐస్ క్రీం కాంటెస్ట్ను నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం మాసబ్ ట్
ఎండలు మండిపోతున్నాయి.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఎండ వేడిమికి తట్టుకోలేక ఉక్కపోతకు గురవుతున్నారు. వేడి గాలులకు హైదరాబాదీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోత నుంచి ఉప
ప్రారంభించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరం దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైనదని, వేగంగా అనుమతులిచ్చి కార్యకలాపాలు ప్రారం�
రూ.250 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్లో ఏర్పాటుచేస్తున్న స్కంద వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 12 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ పెట్టుబడులకు నిలయంగా మారిన హైదరాబాద్ �
కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన సాఫ్ట్వేర్ సంస్థ హైదరాబాద్, మే 12: సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ కంపెనీ బియాండ్కీ హైదరాబాద్లో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. అమెరికాలోని చికాగో, ఇండియానాపోలిస్�
ఆటిజం వంటి నరాల సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న పిల్లలకు హోమియోపతి వైద్యం ద్వారా నయం చేస్తున్న డాక్టర్ కేర్ హోమియోపతి ఫౌండర్ డాక్టర్ ఏఎం రెడ్డి సేవలను బ్రిటీష్ పార్లమెంట్ గుర్తించింది. హైదరా�
హైదరాబాద్ : తల్లిని చంపిన దత్తపుత్రుడు తన స్నేహితుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ నెల 7వ తేదీన దిల్సుఖ్నగర్లో భూదేవి(52) అనే మహిళ హత్యకు గురైన విషయం విదితమే. తల్లి భూదేవిని దత్త పుత్
హిమాయత్నగర్,మే12 : తాళం వేసిన ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి రూ.20లక్షల నగదును ఎత్తుకెళ్లిన సంఘటన నారాయణగూడ పీస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ బి.గట్టుమల్లు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్నగర్ �