GreenIndia Challenge | రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో బుధవారం సినీ నటి జ్యోతి మొక్కలు నాటారు.
Minister Errabelli | తెలంగాణ రాష్ట్ర శాసనమండలి మాజీ సభ్యుడు పాతూరి సుధాకర్ రెడ్డి సతీమణి యాదమ్మ మృతి పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
మూడేండ్లుగా వీజీఎఫ్ ఇవ్వని కేంద్ర సర్కారు బెంగళూరు, చెన్నై మెట్రోకు నిధుల వరద.. కోచ్చి, నాగపూర్ రెండో దశకూ కేటాయింపు హైదరాబాద్ మెట్రోకు 254 కోట్ల పెండింగ్.. అరడజను లేఖలు రాసిన మంత్రి కేటీఆర్, సీఎస్ నిధ�
అల్లాద్దీన్ కోఠి వాసులకు పట్టాలిచ్చిన ఘనత టీఆర్ఎస్దే నగరం నలుమూలలకు బస్సులు తిరిగేలా కృషి చేస్తా.. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అమీర్పేట్, జనవరి 25 : సనత్నగర్ అల్లాద్దీన్ కోఠిని ఆదర్శవంతంగా త�
హైదరాబాద్, జనవరి 25 : గణతంత్ర వేడుకల్లో ప్లాస్టిక్ జాతీయ జెండాలు వినియోగించ కూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్లాస్టిక్ జెండాలను గణతంత్ర వేడుకల్లో వాడకూడదని స
ఆ దిశగా సెరిమోర్ఫిక్ అడుగులు డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసిన సంస్థ -ఏటా రూ.70 కోట్ల పెట్టుబడులు హైదరాబాద్, జనవరి 25: చిప్ డెవలప్మెంట్కు హైదరాబాద్ వేదిక కానున్నది. అమెరికాకు చెందిన సెరిమోర్ఫిక్�
వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన షీప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెల మంద వద్ద నిద్ర లబ్ధిదారులతో మాటా ముచ్చట.. హైదరాబాద్, జనవరి 25(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రా�
గతవారం అహ్మదాబాద్లో మూడురోజులున్నప్పుడు మెగాసిటీ అని చెప్పుకొనే ఈ నగరం హైదరాబాద్ నుంచి చాలా నేర్చుకోవాలనిపించింది! ముఖ్యంగా నగరంలో మెట్రోరైలు, పలు ఫ్లె ఓవర్ల నిర్మాణం జరుగుతున్నప్పుడు పచ్చదనం నిర్�
బంజారాహిల్స్, జనవరి 25: వెంకటేశ్వరకాలనీ డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి తెలిపారు. మంగళవారం నందినగర్, తదితర ప్రాంతాల్లో సమస్యలు తెలుసుకునేందుకు �
త్వరలోనే కంటోన్మెంట్లో దళిత బంధు అమలు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి సికింద్రాబాద్, జనవరి25: దళిత బంధుతోనే ఎస్సీలకు ఆర్థిక పరిపుష్టి సాధ్యమని, దేశానికి దళిత బంధు పథకం దిక
Minister Koppula |
డాక్టర్ బాబాసాహెబ్ అంద్కడ్కర్ రచనలు, పరిశోధనలు,ఉపన్యాసాలు, జీవితచరిత్రకు సంబంధించిన పుస్తకాలు, సాహిత్యాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకుపోవాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పులఈశ్వర్ అన్నారు.
Minister Errabelli | మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే తెలంగాణ ముందు స్థానంలో నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
Minister KTR | హైదరాబాద్లో రూ. 5 వేల కోట్లతో రెండు స్కైవేలను నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో