దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రభాగాన ఉన్నది. మన నగరానికి ఉన్న భౌగోళిక, వాతావరణ అనుకూల పరిస్థితులు అభివృద్ధికి, విస్తరణకు అవకాశంగా మారాయి. దీన్ని అందిపుచ్చుకొని హైదరాబాద్న
బన్సీలాల్పేట్, జనవరి 27 : కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ ద్వారా అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ‘ఈ-శ్రమ్’ పథకంలో ప్రతి కార్మికుడు నమోదు చేసుకోవాలని స్ట్రీట్ వెండర్స్ టౌన్ లెవెల�
హైదరాబాద్లో తులం రూ.460 తగ్గుదల న్యూఢిల్లీ, జనవరి 27: గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు భారీగా తగ్గాయి. త్వరలో వడ్డీరేట్ల పెంచనున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వు ప్రకటించడంతోపాటు ఉక్రెయిన్-రష్�
జూబ్లీహిల్స్, జనవరి 27: కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని ఏఎంఓహెచ్ డాక్టర్ బిందుభార్గవి పేర్కొన్నారు. గురువారం యూసుఫ్గూడ సర్కిల్ లోని పలు ప్రాంతాల్లో ఆశ, ఆరోగ్య సిబ్బంది చేపడుతున్న ఇంటిం�
సికింద్రాబాద్, జనవరి 27: బోయిన్పల్లి ప్లే గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం 11వ వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ�
ఖైరతాబాద్, జనవరి 27: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి న తర్వాత ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అధిక ప్రాధాన్యతనిచ్చిందని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. వైశ్య యూత్ అస
హయత్నగర్, జనవరి 27: వరుసగా చోరీలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 26 తులాల బంగారు ఆభరణాలు, 25 తులాల వెండి నగలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాచకొండ సీపీ �
Mlc Kavitha | జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు.
MLC Yadava reddy | శాసన మండలి సభ్యుడిగా ఒంటేరు యాదవ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలోని తన చాంబర్లో మండలి ప్రొటెమ్ చైర్మన్ జాఫ్రీ ఒంటేరు యాదవ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు.
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు హైదరాబాద్, జనవరి 26: బీజేపీ అనుసరిస్తున్న విధానాల నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ సెక్రటరీ జనరల్ �
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు దుండిగల్/కుత్బుల్లాపూర్/ జీడిమెట్ల, జనవరి 26 : భారత గణతంత్ర దినోత్సవాన్ని బుధవారం కుత్బుల్లాపూర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్�
సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ): తాను మరణిస్తూ.. మరో ఆరుగురికి కొత్త జీవితాన్ని అందించాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన బాదావత్ శ్రీను (33). డ్రైవర్గా పని చేస్తున్న శ్రీనుకు భార్య, చత్రప�