అబిడ్స్, జనవరి 30: కరోనా కట్టడికి వ్యాక్సిన్ తీసుకోవాలని టీఆర్ఎస్ పారీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్ కోరారు. వైదిక్ వచనాలయ్ లైబ్రరీలో అగర్వాల్ సమాజ్ తెలంగాణ సౌత్ జోన్ ఆధ్వర్యంలో 15 నుంచి 1
దుండిగల్, జనవరి 30 : నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లిలో ఎస్ఎల్జీ వైద్యులు ఓ మహిళ మోకాలిచిప్పపై ఏర్పడిన కణితిని శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. వివరాలను వైద్యశాల యాజమాన్యం ఓ ప్రకటనలో విడుదల
కుత్బుల్లాపూర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం సకాలంలో మరిన్ని వసతులు కల్పిస్తాం.. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కుత్బుల్లాపూర్, జనవరి 30 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని �
పబ్లిక్ టాయిలెట్స్ కల్పించని వైనం లక్షల ప్రజాధనం వృథా అధికారులు ముషీరాబాద్, జనవరి 30: నియోజకవర్గంలో స్వచ్ఛత సాధించే దిశగా ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్స్ నిరుపయోగంగా మారాయి. పర్యవేక్షణాలోపం కారణం�
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు టోనీ రెండో రోజు కస్టడీ ముగిసింది. దాదాపు 8 గంటల పాటు హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు టోనీని విచారించారు. ప్రధానంగా మనీ ట్రాన్సాక్షన్స్పై టోనీని ప్�
Minister KTR | నగరంలోని జేబీఎస్ పరిధిలో స్కై వే నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. స్కైవే నిర్మాణానికి
crime news | నగరంలోని రవీంద్రభారతి చౌరస్తాలో ఆదివారం ఓ గూడ్స్ ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం స్థానికంగా కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమై అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు, వాహనదారులు
2 లక్షలతో ప్రతి బడికి ఏర్పాటు 1.5 లక్షలతో పాత్వేలు కూడా తొలివిడతలో 9,123 స్కూళ్లకు.. ‘మన ఊరు – మన బడి’లో నిర్మాణం హైదరాబాద్, జనవరి 29 : తెలంగాణలో ప్రతి దేవాలయం ముందు స్వాగత తోరణం రా రమ్మంటూ భక్తులకు స్వాగతం పలుక�
కాలేరు వెంకటేశ్ గోల్నాక, జనవరి 29 : నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. పలు ప్రాంతాల్లో స్థానికులను వేధి
ఎమ్మెల్యే ముఠా గోపాల్ కవాడిగూడ, జనవరి 29: ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం కవాడిగూడ డివిజన్లోని సింగాడికుంటలో ఆయన జీహెచ్ఎంసీ డీఈ సన్న�
ముషీరాబాద్/కవాడిగూడ, జనవరి 29: అడిక్మెట్ డివిజన్లోని పలు బస్తీల్లో శనివారం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ ఫీవర్ సర్వే చేపట్టారు. డివిజన్లోని టీఆర్టీ క్వార్టర్స్, రాంనగర్, దయానంద్ నగర్ ప్ర�
భారత నావికులుగా రసూల్పురా యువకులు ఒడిశాలో ట్రెయినింగ్.. ముంబైలో పోస్టింగ్ హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 29 : అది హైదరాబాద్లోని రసూల్పురా. ఈ పేరు వినగానే చాలా మందికి అదొక మురికివాడగానే గుర్తొస్తుంది. క�
కాలినడకన స్కూల్కెళ్లే బాలికలకు సైకిళ్లు హైదరాబాద్ సైక్లిస్టుల ఆధ్వర్యంలో ఓల్డ్ సైకిళ్ల సేకరణ పంపిణీకి సిద్ధంగా 37 సైకిళ్లు సిటీబ్యూరో, జనవరి 29 ( నమస్తే తెలంగాణ ) : “ఆ బాలికలు స్కూల్కు వెళ్లాలంటే ఏడు కి�