సీనియర్ సిటిజన్లకు జీహెచ్ఎంసీ అందిస్తున్న ‘బూస్టర్' వాహన సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఏఎంఓవోహెచ్ డాక్టర్ బిందుభార్గవి సూచించారు. ముఖ్యంగా ఇంటినుంచి రాలేనివారు సమాచారం ఇస్తే వైద్య సిబ్బంది ఈ �
కరోనా అలజడి సృష్టించిన రెండేండ్ల తరువాత గాంధీ, ఉస్మానియా తదితర సర్కార్ దవాఖానల్లో ఓపీ, ఐపీ సేవలు పూర్తిస్థాయికి చేరుకున్నాయి. కరోనాకు పూర్వం మాదిరిగానే అన్ని దవాఖానల్లో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్
స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంగా అడుగులు వేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఇకపై చెత్త సేకరణను మరింత ప్రణాళికా బద్ధంగా చేపట్టనున్నారు. చెత్తను వేర్వేరుగా సేకరించి పారిశుధ్య ప్రమాణాలు పెంచేందుకు ఇటీవల స్వచ్ఛ
బాలాపూర్ మండలానికి ప్రభుత్వం ఎనిమిది బస్తీ దవాఖానలు మంజూరు చేసింది. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడు బస్తీ దవాఖానలు, జల్పల్లి మున్సిపాలిటీలో నాలుగు బస్తీ దవాఖానలు, మీర్పేటలో ఒక బస్తీ �
హైదరాబాద్ : ప్రభుత్వం, దాతల సహకారంతో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద దా�
దరాబాద్ స్టేట్లో కుతుబ్షాహీల కాలం నుంచి పారిశ్రామికరంగం అభివృద్ధి చెందింది. పారిశ్రామికంగా అభివృద్ధిని అడ్డుకునే వ్యవస్థ ఇక్కడ లేకపోవడంతో హైదరాబాద్ పారిశ్రామికంగా...
న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న స్లేబ్యాక్ ఫార్మా కంపెనీ హైదరాబాద్ ఫార్మా రంగంలో భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. రాబోయే మూడేళ్లలో సుమారు రూ. 1500 కో పెట్టుబడి పెట్టనుంది. సీజీఎంపీ ల్యాబ్తతోపాటు అత్యాధ�
హైదరాబాద్ : ఇటీవల నూతనంగా విద్యా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన రావుల శ్రీధర్ రెడ్డి వెస్ట్ మారేడ్ పల్లిలోని మంత్రి నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదన్ ఆదివారం మర్య
దేశం మొత్తం ఎగుమతుల్లో 75 శాతం కేవలం ఐదు రాష్ర్టాల నుంచే జరుగుతున్నాయని నీతి ఆయోగ్ తెలిపింది. తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు టాప్ 5 ఎగుమతుల రాష్ర్టాలని వెల్లడించింది. వీటిలో తెలంగాణ ఒక్క
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎండలతో పాటుగా విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. గతేడాది మార్చి నెలలో అత్యధిక డిమాండు 5.5 కోట్ల యూనిట్లు ఉంటే, ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా 6.5 కోట్ల యూనిట్లుగా నమోదైంది. వచ్�
ప్రతిష్ఠాత్మక ‘ఇన్టాక్' సంస్థ పాలకమండలి సభ్యుడిగా ప్రముఖ పర్యావరణవేత్త, హెరిటేజ్ కార్యకర్త మణికొండ వేదకుమార్ మరోసారి ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడోసారి అత్యధిక మెజారిటీతో గ�
ఆసియాలోనే అతిపెద్ద కాలనీగా గుర్తింపు పొందిన కేపీహెచ్బీ కాలనీలో మోడల్ రైతుబజార్ ప్రారంభానికి ముస్తాబయింది. ఆదివారం మంత్రులు నిరంజన్రెడ్డి, హరీశ్రావు, చామకూర మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యే మాధవరం క�
ఫాక్స్సాగర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఫాక్స్సాగర్ను ప్రభుత్వం రూ. 27 కోట్ల నిధులతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్�
హైదరాబాద్లో మరో ఆఫీస్ను ప్రారంభించిన సంస్థ హైదరాబాద్, మార్చి 26: ప్రముఖ ఫిన్టెక్ సేవల సంస్థ పెన్నాంట్ టెక్నాలజీస్..హైదరాబాద్లో నూతన కార్పొరేట్ కార్యాలయాన్ని ఆరంభించింది. హైటెక్ సిటీ వద్ద ఉన్న �