తెలంగాణ భారత్లో భాగం కాదా? మోదీ దేశానికి ప్రధానా? గుజరాత్కా? నిధుల విషయంలో రాష్ర్టానికి మొండిచెయ్యి కేంద్రం సహకరించకున్నా రాష్ర్టాభివృద్ధి అగదు 15 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి ఉద్యోగాలివ్వరు క
Minister Talasani | కంటోన్మెంట్ వాసులకు కూడా ఉచితంగా తాగునీటి సరఫరా కార్యక్రమం అమలు చేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Hyderabad | నగరంలోని టప్పాచబుత్ర పోలీసు స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో 15 తులాల బంగారం, 10 తులాల వెండితో పాటు రూ. 50 వేల నగదును దొంగలు అపహరించారు. ఆ ఇంటి యజమాని
Electric Scooty Battery | కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని చింతల్ భగత్సింగ్ నగర్లో ఓ ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ పేలిపోయింది. దీంతో ఆ ఇంట్లో ఉన్న సామాగ్రి కాలి బూడిదైంది. బ్యాటరీ పేలిన సమయంలో ఇంట్లో ఎవరూ �
Minister KTR | రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్
Green India Challenge | తన పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పిలుపు మేరకు.. ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ : కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో హైదరాబాద్ ప్రజలను బీజేపీ వంచించిందని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో నోటికొచ్చిన
Mahesh Bank | మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో పురోగతి లభించింది. ఈ కేసులో ఇద్దరు నైజీరియన్లతో పాటు ముంబైకి చెందిన షానవాజ్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురిని పంజాగుట్ట పోలీస�
కొవిడ్ కుదుపులను తట్టుకొని నిలిచిన గృహనిర్మాణం ధరలు పెరిగిన నగరాల్లో హైదరాబాద్ కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడి మొదటి, రెండో కరోనా వేవ్లలో అనేక నగరాల్లో ఇండ్ల డిమాండ్ తగ్గినప్పటికీ ఇండ్ల ధరలు పడిపోలేదన
GreenIndia Challenge | రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా సినీ నటుడు తనుజ్ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు.
Minister Srinivas Goud | బేగంపేట హరితప్లాజాలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నగరంలోని పబ్బుల యాజమాన్యాలతో సమావేశం అయ్యారు. పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం ఆరోపణలు, శబ్ద కాలుష్యంపై సమీక్షించారు. పబ్బుల�
Minister KTR | ‘ప్రైమ్ వాలీబాల్ లీగ్ అధికారిక మ్యాచ్ బాల్ను లాంచ్ చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ లీగ్ను హైదరాబాద్లో నిర్వహించాలని నిర్ణయించినందుకు ధన్యవాదాలు.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కేపీహెచ్బీ కాలనీ, జనవరి 30 : నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల పెండ్లికి సీఎం కేసీఆర్ పెద్దన్నలా ఆర్థిక సాయం అందిస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆది