హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్టు పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల �
హైదరాబాద్ : పిల్లలకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించాలని, అప్పుడే వారు మరింత ఉన్నతంగా రాణిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తల్లిదండ్రులకు సూచించారు. సైదాబాద్కు చెందిన న్యాయవాది ఫసియోద్దిన్
Traffic restrictions | ప్రధాని మోదీ గురువారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) 20వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో పోలీసులు ట్�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం గచ్చిబౌలి ఐఎస్బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్)లో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా గురువారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయం త్రం 5 గంటల �
హైదరాబాద్సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో నిరుడుతో పోల్చితే ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇండ్లకు డిమాండ్ పెరిగింది. హౌజింగ్ ధరలు సైతం 11 శాతం వరకు ఎగబాకాయి.
అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం నోవార్టీస్ హైదరాబాద్ కార్యాలయం.. ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద కార్యాలయంగా మారిందని ఆ సంస్థ సీఈవో వసంత్ నరసింహన్ ప్రకటించారు. మంగళవారం దావోస్లో తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్ర
దేశీయ ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్, మొబిలిటీ సొల్యుషన్స్ కంపెనీ మెజెంటా..తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఈ ఏడాది కొత్తగా హైదరాబాద్తోపాటు బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్లలో కార్యాలయాన్ని ప్రార�
ఆఫీస్ స్పేస్ లీజింగ్లో హైదరాబాద్ మహానగరం బెంగళూరును అధిగమించింది. భారతీయ సిలికాన్ వ్యాలీగా, ఐటీ రంగానికి కేంద్ర బిందువుగా బెంగళూరున్న విషయం తెలిసిందే. అలాంటి నగరాన్ని వెనుకకు నెట్టి భాగ్యనగరం మొద
హైదరాబాద్ : ఈ నెల 26వ తేదీన హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సందర్శించన
హైదరాబాద్ : రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అత్తాపూర్లో మంగళవారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ : విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నగరంలోని అమీర్ పేట, సనత్ నగర్లలో స్విమ్మింగ్ పూల్స్ను మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం�
వేగంగా విస్తరిస్తున్న ఈ కామర్స్ సంస్థ మీ షో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసేందుకు అంగీకరించింది. త్వరలోనే తెలంగాణ సర్కారుతో కలిసి పనిచేయనుంది. తెలంగాణలోని టైర్ -II పట్టణాల్లో రిటైల్ విక్రేతలతో స�