బైక్పై కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రయాణించడం సాధారణమే. అయితే ఒక ఎలక్ట్రిక్ బైక్పై (ఈవీ) కన్యాకుమారి నుంచి లడఖ్ వరకు ప్రయాణించారని, అది కూడా ఎక్కడా ఆగకుండా గమ్యాన్ని చేరుకున్నారంటే నమ్మగలమా?. ఈ అ
క్యాన్సర్ వ్యాధిపై రాష్ట్ర ప్రభుత్వం సమరభేరి మోగిస్తున్నది. ప్రారంభ దశలోనే గుర్తించి, బాధితులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు సమాయత్తమవుతున్నది. 40 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ స్క్రీ�
దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్న ఎల్ఐసీ వాటా విక్రయానికి కేంద్రం సిద్ధమవుతుండటంతో, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ సంస్థ ఉద్యోగులు ప్రజల మద్దతును కూడగట్టే పనిలో పడ్డారు. భారీ లాభాలను ఆర్జిస్తున్న ఎల్ఐ
గంజాయి, ఇతర డ్రగ్స్పై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించటంతో నిషా కోసం యువత కొత్త దారులు వెదుకుతున్నది. ఇదే అదనుగా కొన్ని ముఠాలు నొప్పి నివారణ, మానసిక వ్యాధుల చికిత్సలో వాడే ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లను అ�
అంబర్పేట, ఫిబ్రవరి 4 : రామకృష్ణానగర్ను సమస్యలు లేని కాలనీగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం బాగ్అంబర్పేట డివిజన్లోని రామకృష్ణానగర్లో ఆయన పర్యటించి స్థానికుల సమస్�
కవాడిగూడ, ఫిబ్రవరి 4 : లోయర్ ట్యాంక్బండ్లోని రజక అభివృద్ధి సంస్థ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు రజక అభివృద్ధి సంస్థ ర�
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారానికి చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు.
థీమ్ పార్కు పనులను వేగవంతం చేయాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. శుక్రవారం మూసాపేట సర్కిల్లోని కేపీహెచ్బీ కాలనీ 4, 7వ ఫేజ్లలో థీమ్ పార్కు పనులను, 4వ ఫేజ్లోని ముస్లిం శ్మశానవాటిక, జేఎన్�
జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో పెండింగ్ అభివృద్ధి పనులు, కొత్తగా చేపట్టాల్సిన పనులకు సంబంధించాల్సిన అంచనాలను త్వరగా రూపొందించాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులను ఆదేశించార�
నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలు కోసం దరఖాస్తులు, వారి వివరాలను డీవైఎస్వో బలరామ్ శుక్రవారం పరిశీలించారు. ఇందులో భాగంగా దరఖాస్తుతోపాటు కుల, ఆదాయం, రేషన్, ఓటర్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డు,
పార్క్ హోటల్ నుంచి పాటిగడ్డ వరకు 48 గృహ యజమానులకు ప్రత్యామ్నాయ స్థలాలు ముస్లింల శ్మశానవాటికకు ప్రత్యేక స్థలం స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే దానం విశ్వనగరాభివృద్ధిలో భాగంగా బస్తీలను సైతం ప్రధాన రహదారుల�
ఆరో తేదీ నుంచి పరిష్కార సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు అబిడ్స్, ఫిబ్రవరి 4 : ఆస్తిపన్ను వసూలు కార్యక్రమంలో భాగంగా ఆరో తేదీ నుంచి పరిష్కార సమావేశాలు నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్ల�