పాతబస్తీలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఛత్రినాక పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పదేండ్ల బాలిక నాలుగో తరగతి చదువుతు�
చాంద్రాయణగుట్ట, ఫిబ్రవరి 5: దక్షిణ భారత కన్యా కుబ్జా సభ ఆధ్వర్యంలో శనివారం అంబికానగర్లో సామూహిక ఉపనయన కార్యక్రమా న్ని వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయంగా జరిపించారు. వేద పండితులు వేద ప్ర కాశ్ వా�
పారిశుధ్య కార్మికులకు వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ మామిడి భీమిరెడ్డి పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనే�
గౌతంనగర్, ఫిబ్రవరి 5 : మురుగు నీటి సమస్య పరిష్కారం కోసం బాక్స్ డ్రైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ మల్కాజిగిరి సర్కిల్ ఈఈ లక్ష్మణ్ అన్నారు. శనివారం గౌతంనగర్ డివిజన్, మల్లికార్జున
మారేడ్పల్లి, ఫిబ్రవరి 5: మోండా డివిజన్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ముమ్మరంగా జ్వర సర్వే కొనసాగుతున్నది. బస్తీ, కాలనీల్లో జీహెచ్ఎంసి సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు బృందాలుగా ఏర్పడి సర్వే నిర్వహిస్తున్
బంజారాహిల్స్, ఫిబ్రవరి 5: ప్రముఖ కుచిపూడి నృత్యకారిణి పద్మశ్రీ అవార్డు గ్రహిత పద్మజారెడ్డిని తెలుగు కళా సమితి ఘనంగా సత్కరించింది. శనివారం తెలుగు కళా సమితి దోహా-ఖతర్ ఆధ్వర్యంలో జింఖానా క్లబ్లో పద్మశ్ర
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు, ఈశాన్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నట్టు వాతావరణ కేంద్రం అధి�
Statue Of Equality | ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం 6:30 గంటలకు ఆవిష్కరించారు. సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం మోదీ రామానుజాచార్యులకు నమ�
హైదరాబాద్ : నగరంలోని అసెంబ్లీ ఎదురుగా శనివారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక�
Crime News | చదువు చెప్పి సమాజంలో గౌరవంగా బతకడం నేర్పించాల్సిన ఉపాధ్యాయుడతను. కానీ కామంతో కళ్లు మూసుకుపోయి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణం హైదరాబాద్ పాతబస్తీలో వెలుగు చూసింది. స్థానికంగా ఒక స్క�
Statue of Equality | ప్రధాని నరేంద్ర మోదీ రాక దృష్ట్యా నేడు యాగశాల ప్రాంగణంలో ఆంక్షలు విధించినట్లు చిన్నజీయర్ స్వామి తెలిపారు. అనుమతి ఉన్నవారే యాగశాలకు రావాలి. రాత్రి 8:30 గంటల తర్వాత ప్రధాని పర్యటన