న్ఎస్ఎస్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అనాథ విద్యార్థి గృహ ఆధ్వర్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్.
త్యాగరాయగాన సభలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కీవీ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సుమధుర స్వరాల వీణ. హాజరుకానున్న
ఎన్ఎస్ఎస్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అనాథ విద్యార్థి గృహ ఆధ్వర్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్.
త్యాగరాయగాన సభలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కీవీ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సుమధుర స్వరాల వీణ. హాజరుకానున్న పలువురు గాయకులు
సికింద్రాబాద్లోని రాయల్ రెవె హోటల్లో 27న ఉదయం10 గంటలకు ఆర్టీయూ వర్క్షాపు. ముఖ్య అతిథిగా హాజరుకానున్న తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ సునితాలక్ష్మారెడ్డి
గమనిక: నగరంలో జరిగే కార్యక్రమాల వివరాలను ntgcitybureau@gmail.com కు పంపగలరు.