JEE Main | జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) -2 పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఐఐటీలు, ఎన్ఐటీ లు సహా ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల�
టెన్త్ ఎగ్జామ్స్కు వేళయింది. నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. గతంలో 11 పరీక్షలు ఉండగా, ఈసారి 6 పరీక్షలకు �
రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సుమారు 5 లక్షల మంది హజరుకానున్నారు. విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,652 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, నిఘా కోసం 144 ఫ్లయింగ్ స్కాడ
రెండు దశాబ్దాల క్రితం ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) ఇంతింతై వటుడింతై అన్నట్లు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది. ప్రజానీకాన్ని ఉద్యమంలో భాగస్వాములను చేసి స్వరాష్ర్టా�
నిర్వహణ కారణాలతో సోమవారం పలు లోకల్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్ రాకేశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రూప్-4 ఉద్యోగాలకు ఈ నెల 30 నుంచి జనవరి 19 వరకు http://www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ సూచించారు
మండల వ్యాప్తంగా ప్రతిభ గల క్రీడాకారులను వెలికి తీయడమే లక్ష్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రీడామహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ బాలేశ్వర గుప్తా తెలిపారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న �
డ్వాక్రా సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాల చెక్కుల పం పిణీ కార్యక్రమం గురువారం సాయిశరణం ఫం క్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఐకేపీ ఏపీఎం సతీశ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలో�
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయంలో శనివారం నుంచి ఈనెల 25 వరకు ప్రపంచ వారసత్వ వారోత్సవాలను కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో
ఆరు రాష్ర్టాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం ఉప ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. వీటిలో తెలంగాణలోని మునుగోడుతో పాటు హర్యానా-ఆదమ్పూర్, బీహార్-మోకామా, గోపాల్ఘంజ్, ఉత్తరప్రదేశ్-గోలా గోరఖ్