ఆరు రాష్ర్టాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం ఉప ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. వీటిలో తెలంగాణలోని మునుగోడుతో పాటు హర్యానా-ఆదమ్పూర్, బీహార్-మోకామా, గోపాల్ఘంజ్, ఉత్తరప్రదేశ్-గోలా గోరఖ్
మునుగోడు ఉప ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా నేడు నోటిఫికేషన్ రానున్నది. శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా 14 వరకు కొనసాగనున్నది. 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉన్నది. చం�
నవరాత్రి అనేది సంస్కృత పదం. నవ అం టే తొమ్మిది అనే అర్థం ఉంది. అమ్మవారి తొమ్మిది రూపాలను ఈ నవరాత్రుల్లో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. తొమ్మిది రోజులపాటు రోజుకో రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఉమ్మడి నిజామాబ�
ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ రానేవచ్చింది. నేడు ఎంగిలిపూలతో మొదలై, సద్దుల దాకా (అక్టోబర్ 3వ తేదీ) ఊరూరా అంబరాన్నంటనున్నది. తొమ్మిది రోజుల పాటు వాకిళ్లన్నీ పూదోటలుగా కానుండగా, ‘బతుకమ్మ.. బతుక�
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర సర్కారు ముహూర్తం ఖరారు చేసింది. మంచిర్యాల జిల్లాకు 2,83,909, ఆసిఫాబాద్ జిల్లాకు 1,91,065 కానుకలు చేరుకోగా, నేటి నుంచి �
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం మంగళవారం జరుగనున్నది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే నాల్గవ కౌన్సిల్ సమావేశంలో ఇటీవల ఆమోదం తెలిపిన స్టాండింగ్ కమిటీకి సంబంధించి 20 అంశాలను కౌన్సిల్లో
తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహిస్తున్న ప్రిలిమినరీ రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్ల్లు ఎస్పీ జె.సురేందర్రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని పరీక్ష కేం
భారత ప్రధాన న్యాయమూర్తిగా తాను ఉన్న వ్యవధిలో సుప్రీంకోర్టు కొలీజియం.. వివిధ హైకోర్టులకు 224 మంది న్యాయమూర్తులను నియమించినట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఢిల్లీ హ�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చదవటం, రాయటంలో మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు రూపొందించిన ‘తొలిమెట్టు’ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమవుతున్నది. కరోనా కారణంగా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయి. వ�
కొత్త లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల పంపిణీ సోమవారం నుంచి ప్రారంభంకానున్నది. రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు స్వయంగా నూతన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లను పంపిణీ చేయనున్నారు. స్వత
విద్యుత్తు రంగానికి శాపంగా పరిణమించే సవరణ బిల్లును సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారన్న వార్తల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్పై విద్యుత్తు ఉద్యోగులు, కార్మిక సంఘాలు జంగ్సైరన్ మోగించ�
రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్సై పోస్టుల భర్తీకి ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ), పోలీస్శాఖ సాంకేతికంగా పకడ్బందీ ఏర్పాట్ల�
మరుగున పడిన మగ్గాలకు తెలంగాణ సర్కార్ జీవం పోస్తున్నది. చేనేత కార్మికులకు అండగా ఉండేందుకుగానూ నూతన పథకాలను తీసుకొచ్చి వారి కుటుంబాలకు అండగా నిలుస్తుంది. ప్రతి సోమవారం అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజ�