ది వరల్డ్ బైస్కిల్ డే సైకిల్ ర్యాలీ, ఉదయం 7.30గంటలకు, సంజీవయ్య పార్కు(ముఖ్య అతిథి : మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్)
పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం, ఉదయం 8.30గంటలకు, ఖైరతాబాద్లోని ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్
రాష్ట్ర ప్రభుత్వం 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించడం, ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల కావడంతో నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో తెలియజేసేందుకు ‘నమస్తే తెలంగాణ-నిపుణ-తెలంగాణ టు
కొలువు.. గెలువు’పై నమస్తే తెలంగాణ-నిపుణ-తెలంగాణ టుడే సంయుక్తాధ్వర్యంలో ఉదయం 10గంటల నుంచి పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు.. ప్రసంగించనున్న పలువురు వక్తలు. ఆర్టీసీ కల్యాణ మండపం, బాగ్లింగంపల్లి.
సోమాజిగూడ ప్ర
న్ఎస్ఎస్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అనాథ విద్యార్థి గృహ ఆధ్వర్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్.
త్యాగరాయగాన సభలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కీవీ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సుమధుర స్వరాల వీణ. �
58 జీవో కింద ఇండ్లను క్రమబద్ధీకరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలనకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో 58 జీవోపై స�
రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిజామాబాద్ జిల్లాలో బుధ, గురువారాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో టీఆర్ఎస్ బలపర్చిన రాజ్
లీగ్లో అడుగుపెట్టిన తొలిసారే పాయింట్ల పట్టిక టాప్లో నిలిచిన జట్టు ఓ వైపు.. అప్పుడెప్పుడో లీగ్ ఆరంభ సీజన్లో టైటిల్ గెలిచిన టీమ్ మరో వైపు.. మిడిలార్డర్లో హిట్టర్లతో దట్టంగా ఉన్న జట్టు ఒకటైతే.. ఆరెంజ్
ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 7722 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. ఇందులో జనరల్ విద్యార్థులు 6551 , వొకేషనల్లో 1171 మంది ఉన్నారు. తెలుగ
గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో విద్యార్థులు చేరేందుకు నిర్వహించే పరీక్షకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 13 గురుకులాలున్నాయి. ఇందులో ఐదు సాంఘిక సంక్షేమ పాఠశాలలు, ఒ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. ఉదయం 10.50 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి �
హైదరాబాద్ : ఎక్సైజ్ సుంకం తగ్గినప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 95.41, డీజిల్ ధర రూ. 86.67. హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ. 108.20 ,డీజిల్ ధర రూ. 94.62. చెన్
ఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇప్పుడిప్పుడే కాస్త మార్పు కనబడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర వందకు పైగానే ఉన్నది. మంగళవారం తెలంగాణ రాజధాని హైదరా�
ముంబైలోని దాదర్ బ్రాడ్వే సినిమా ఎదుట ఉన్న పేవ్మెంట్పై మరిచిపోలేని సంగీత బాణీలను అల్లి.. అనంతర కాలంలో సినీ సంగీత సామ్రట్టుగా నిలిచిన నౌషాద్ అలీ 2006 లో ఇదే రోజున కన్నుమూశారు.
ముంబై ,మే 4: ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమై,మధ్యాహ్నం సమయానికి లాభాల్లోకి వచ్చాయి. కీలక రంగాల షేర్లు రాణిస్తుండండం సూచీల సెంటిమెంటును బలపరిచాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. కరోన�
ఢిల్లీ, మే 3: పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు యథాతథంగా ఉన్నాయి. వరుసగా 18వ రోజు ఆయిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.40, లీటర్ డీజిల్ ధర రూ.80.73గా ఉంది. సెస్తో పా