హైదరాబాద్ : ఎక్సైజ్ సుంకం తగ్గినప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 95.41, డీజిల్ ధర రూ. 86.67. హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ. 108.20 ,డీజిల్ ధర రూ. 94.62. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40, డీజిల్ ధర రూ. 91.43. ఉండగా, ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.98, డీజిల్ రూ. 94.14 , బెంగళూరులో పెట్రోల్ రూ. 100.58, డీజిల్ ధర రూ. 92.03 ఉన్నది.