Auto Drivers Protest | పెంచిన డీజిల్ ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలని బీఆర్టీయూ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎండీ హబీబ్ పాషా డిమాండ్ చేశారు.
Petro prices | దేశంలో పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలు ఇప్పటికే నాలుగుసార్లు పెరిగాయి. ఒక లీటరుపై దాదాపు రూ.7.38 వరకు భారం పడింది. ఈ పెంపు ఇంతటితో ఆగదని సమాచారం. చమురు సంస్థల (Oil companies) నష్టాల నేపథ్యంలో ధరలు మరింత పెంచక తప్పద�
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఇప్పటికే రెండుసార్లు పెంచి వాహనదారుల నడ్డి విరువగా, తాజాగా శనివారం కూడా పెట్రోల్పై 87 డీజిల్పై 91 పైసలు పెంచుతున్నట్లు ఇంధన సంస్థలు ప్రకటించి, వెంటనే అమలులోకి తీ�
ఎన్నికల ముందు వరకు పెట్రో ధరలు పెంచబోమన్న కేంద్రంలోని బీజేపీ సర్కార్.. ఎన్నికలు కాగానే బాదుడు మొదలుపెట్టింది. ఐదు రోజులు కూడా గడవక ముందే రెండోసారి పెట్రో ధరలను పెంచింది.
రద్దీ రూట్లను సాకుగా చూపి రెట్టింపు రైడ్ ధరలు వసూలు చేసే వాహన ఆధారిత యాప్లు.. ఇప్పుడు ఇంధన ధరలు పెంపు ప్రభావంతో సామాన్య ప్రయాణికుల నడ్డీ విరుస్తున్నాయి. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు పెరగడంతో ఓలా, ఉబ�
సామాన్యులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక భారం మోపు తూ అన్యాయం చేస్తున్నాయని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మండిపడ్డారు. శనివారం వెల్దండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద�
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దారుణమని, వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పీ సుధాకర్, కోటగిరి మండల కార్యదర్శి విఠల్ గౌడ్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో పెంచ�
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచటంపై సామాన్యులు భగ్గుమంటున్నారు. ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో మోదీ సర్కారు సామాన్యుల నడ్డి విరుస్తున్నదని పలువురు వాపోతున్నారు. బంగారం కొనుగోలు ఆపాలని,
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ తదితర పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించేందుకు బీజేపీ సారథ్యంలోని కేంద్రం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. గడచిన నాలుగేండ్లలో �
లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం వరాల వర్షం కురిపిస్తున్నది. మొన్నటికి మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్యాస్ సిలిండర్పై రూ.100 తగ్గించిన కేంద్రం.. తాజాగా పెట్రోల్, డీజిల్ �
Petrol Rate | పాక్లో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచింది. ఈ పెంపుతో ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తీవ్రమైన నగదు కొరతను ఎదుర్కొంటున్న దాయాది దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెర�
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్లో ఇంధన ధరలు ఆకాశన్నంటాయి. తాజా పెంపుతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోల్, డీజిల్ రెండూ రూ.300 మార్కును దాటేశాయి.