అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ తదితర పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించేందుకు బీజేపీ సారథ్యంలోని కేంద్రం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. గడచిన నాలుగేండ్లలో �
లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం వరాల వర్షం కురిపిస్తున్నది. మొన్నటికి మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్యాస్ సిలిండర్పై రూ.100 తగ్గించిన కేంద్రం.. తాజాగా పెట్రోల్, డీజిల్ �
Petrol Rate | పాక్లో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచింది. ఈ పెంపుతో ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తీవ్రమైన నగదు కొరతను ఎదుర్కొంటున్న దాయాది దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెర�
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్లో ఇంధన ధరలు ఆకాశన్నంటాయి. తాజా పెంపుతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోల్, డీజిల్ రెండూ రూ.300 మార్కును దాటేశాయి.
Petrol Price | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) గత కొంత కాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ అనిశ్చితితో పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనికి తోడ�
పేద ప్రజల సొమ్మును దోచుకుంటూ.. అదానీ, అంబానీలకు పంచిపెడుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు విశ్రమించేది లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం రాత్రి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం�
‘కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది. మెడలు వంచైనా మనం అనుకున్నది సాధిం చుకోవాలె. నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచింది.’ అని ఆదిలాబాద్-నిర
ఇటీవల కాలంలో ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు 75 డాలర్ల దిగువకు తగ్గడంతో మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు దిగివస్తాయని, ద్రవ్యోల్బణం శాంతిస్తుందని, ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్ చెపుతుందన్న పలు సానుకూ�
విఠలాపురం గ్రామానికి చెందిన రైతు రమేశ్రెడ్డికి చెందిన మామిడి తోటను అయిజ వాసి ఆంజనేయులుకు కౌలుకు చేస్తున్నాడు. ఇతడి వద్ద అయిజ మండలం తూంకుంటకు చెందిన తెలుగురాముడు (40) జీతం చేస్తున్నాడు. భార్య రాజేశ్వరి, క�
గ్యాస్ ధరను మరోసారి పెంచి, సామాన్యులపై కేంద్రం మోయలేని భారం మోపిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కారు వచ్చాకనే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా �
ఆర్థిక సంక్షభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్ ప్రజలపై ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను భారీగా పెంచింది. గతనెల 29న లీటర్ డీజిల్, పెట్రోల్పై రూ.35 చొప్పున పెంచిన షాబా�
2014 ఎన్నికల్లో మోదీ గుజరాత్ మాడల్ను భూతద్దంలో చూపించారు.‘నాకు ఓటేయ్యండి దేశ స్థితిగతులను మారుస్తా. నల్లధనాన్ని ప్రతి పేదవారి ఖాతాలో వేస్తా’ అని ప్రజలను నమ్మబలికారు. యువతకు ఉద్యోగాలు, రైతుల జీవితాల్లో మ
పెట్రోల్, డీజిల్ ధరలపై లీటర్కు 40 పైసలు తగ్గనున్నది. కొత్త ధరలు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దాదాపు గత ఏడు నెలల తర్వాత ఈ స్వల్ప తగ్గుదల కనిపించింది.