హైదరాబాద్ : ఎక్సైజ్ సుంకం తగ్గినప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 95.41, డీజిల్ ధర రూ. 86.67. హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ. 108.20 ,డీజిల్ ధర రూ. 94.62. చెన్
హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలు నెల రోజులకు పైగా స్థిరంగా ఉన్నాయి. చమురు ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం పలు రాష్ట్రాల్లో ధరలు తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా
హైదరాబాద్ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండకపోవడానికి చాలా కారణాలున్నాయి. భారత్ 86 శాతం చమురును దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల ఇంధన ధరల నియంత్రణ ప్రభుత్వాల చేతుల్లో ఉండదు కాబట్టి ధరలు పెరగడానికి
ముంబై : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు భారీగా తగ్గాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు గత వారం రోజులుగా స్థిరంగానే ఉన్నాయి. పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్�
ఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా కొనసాగుతుండగా.. పలుమెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా ఉండగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ వందకు పైగా ఉన్నది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98,లీటర్ డీ
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో ఖజానాపై రూ 45,000 కోట్ల భారం పడుతుందని, దీంతో ఆర్ధిక లోటు 0.3 శాతం పెరుగుతుందని విదేశీ బ్రోకరేజ్ కంపెనీ నోమురా గురువారం పేర్కొంది. ఇంధనాలపై స�
న్యూఢిల్లీ: పండుగ లేదు.. పబ్బం లేదు.. ప్రజలపై కేంద్రానికి కనికరం లేదు. పెట్రో ధరలకు అదుపు లేదు. వరుసగా అయిదో రోజు ఆదివారం కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 ప
న్యూఢిల్లీ: ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్
Petrol price | చమురు ధరలు మరోసారి పెరిగాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వంద దాటిన విషయం తెలిసిందే. భారీగా పెరిగిన ఇంధన ధరలతో ప్రజలు లబోదిబోమంటున్నారు. అయితే పెట్రోల్, డీజిల్పై పన్నులతో.. పేద ప్రజలకు ఉచిత భోజ�
లీటరు పెట్రోల్, డీజిల్పై 35 పైసలు చొప్పున పెంపున్యూఢిల్లీ: రెండు రోజులపాటు ఇంధన ధరలను పెంచకుండా విరామం ఇచ్చిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బుధవారం మళ్లీ పెంచాయి. లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 పై�
మళ్లీ 35 పైసల చొప్పున చమురు వాత హైదరాబాద్లో లీటరు పెట్రోల్ 110.44 ఏటీఎఫ్ కంటే 33 శాతం అధికం మూడు వారాల్లో 16 సార్లు పెంపు ఈ నెలలోనే సగటున రూ.5 వడ్డన రాజస్థాన్లో అత్యధికంగా 117.66 12 రాష్ర్టాల్లో సెంచరీ కొట్టిన డీజిల�
తాజాగా పెట్రోల్, డీజిల్పై లీటరుకు 35 పైసలు పెంపు న్యూఢిల్లీ, అక్టోబర్ 16: చమురు కంపెనీలు ఇంధన ధరలను పెంచుకొంటూ పోతున్నాయి. పెట్రో ధరల మంటలు రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. ఈ నెలలో గడిచిన 16 రోజుల�
Petrol Prices | పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 36 పైసలు, డీజిల్పై 38 పైసలు పెంచారు. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.73 కాగా, డీజిల్ ధర రూ. 102.80గా ఉంది. పెట్రోల్ ధరలు అమాంతం
Petrol Prices | పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 37 పైసలు, డీజిల్పై 38 పైసలు పెంచారు. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.37 కాగా, డీజిల్ ధర రూ. 102.42గా ఉంది. పెట్రోల్ ధరలు అమాంతం