హైదరాబాద్ ,జూన్ 28:పెట్రోల్,డీజిల్ ధరలు దేశంలో రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్యుడికి పెను భారంగా మారుతున్నది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది. దేశంలోని
న్యూఢిల్లీ, జూన్ 26: కేవలం 54 రోజుల్లో లీటరు పెట్రోల్పై రూ.7.71, డీజిల్పై రూ.8.12 పెరిగింది. మే 4 నుంచి శనివారం నాటికి అంటే 54 రోజుల్లో 30 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. శనివారం లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 పైసలు �
ఢిల్లీ ,జూన్ 21: దేశంలో గతకొన్నాళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. డీజిల్ ధర పలుచోట్ల రూ.100 చేరుకుంది. హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్ సహా పలు ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్య�
పెట్రోల్ ధరల పెరుగుదలపై 11న కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన | గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్ ధరలను నిరసిస్తూ ఈ నెల 11న దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.