Petrol Rates | పెట్రోల్ ధరలు భగ్గుమన్నాయి. వరుసగా వారం రోజులపాటు పెరిగిన పెట్రోల్ ధరలు మంగళవారం ఆగిపోయాయి. అయితే రెండు రోజుల పాటు పెట్రోల్ ధరలు పెరగలేదు. చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి
వరుసగా ఏడో రోజూ పెరిగిన ఇంధన ధరలు పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలు పెంపు న్యూఢిల్లీ, అక్టోబర్ 11: వరుసగా ఏడో రోజూ ఇంధన ధరలు పెరిగాయి. సోమవారం లీటర్ పెట్రోల్ ధరను 30 పైసలు, డీజిల్ ధరను 35 పైసల చొప్పున పెం�
Petrol Prices | దేశంలో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ దేశీయ పెట్రోలియం కంపెనీలు వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నాయి. దీంతో పెట్రోల్
Diesel Prices | దేశంలో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ దేశీయ పెట్రోలియం కంపెనీలు వరుసగా పెట్రోల్, డీజిల్
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్పై వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ ఇతర సుంకాలతో సమకూరిన నిధులను మౌలిక సదుపాయాల అభివృద్ధికి వెచ్చిస్తామని కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్సభలో పేర్కొంది. ఈ రాబడిని ప�
36 పైసల దూరం.. నేడో రేపో వందకు పెట్రోల్ బాటలోనే డీజిల్ పరుగులు కామారెడ్డిలో గరిష్ఠంగా రూ.99.64 హైదరాబాద్లో రూ.97.78కు చేరిక అగ్రి, నిత్యావసరాలపై పెంపు ప్రభావం కొత్త రికార్డుల దిశగా పెట్రో ధరలు పెట్రో ధరలు పైసా,
పెట్రో మంట| దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ధరల పెంపునకు ఒక్కరోజు విరామం ఇచ్చిన చమురు కంపెనీలు వినియోగదారునికి జేబుకు మళ్లీ చిళ్లు పెట్టాయి. రోజువారీ సమీక్షలో భాగంగా ఇవాళ లీటరు పెట్రోల్�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటింది. గత రెండు నెలల నుంచి వరుసగా ఇంధన ధరలను పెంచుతున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. బుధవారం కూడా ధరలను పెంచాయి. లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్
హైదరాబాద్ ,జూన్ 28:పెట్రోల్,డీజిల్ ధరలు దేశంలో రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్యుడికి పెను భారంగా మారుతున్నది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది. దేశంలోని
న్యూఢిల్లీ, జూన్ 26: కేవలం 54 రోజుల్లో లీటరు పెట్రోల్పై రూ.7.71, డీజిల్పై రూ.8.12 పెరిగింది. మే 4 నుంచి శనివారం నాటికి అంటే 54 రోజుల్లో 30 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. శనివారం లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 పైసలు �
ఢిల్లీ ,జూన్ 21: దేశంలో గతకొన్నాళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. డీజిల్ ధర పలుచోట్ల రూ.100 చేరుకుంది. హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్ సహా పలు ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్య�
పెట్రోల్ ధరల పెరుగుదలపై 11న కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన | గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్ ధరలను నిరసిస్తూ ఈ నెల 11న దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.