ఎలక్ట్రిక్ వాహనాలవైపు వినియోగదారుల మొగ్గు 2021లో రెండింతలకు పైగా పెరిగిన కొనుగోళ్లు.. హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, కాలుష్యం కారణంగా వినియోగదారులు ఇప్పుడు ఎల�
జైపూర్: రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కచరియావాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంధన ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నేతలు రాముడి భక్తులు కాదని, వాళ్లు రావ�
MLC Kavitha | పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
తెలంగాణ ఆడబిడ్డల తరఫున బండి సంజయ్ ఢిల్లీ వెళ్లి కొట్లాడాలన్నారు. రాష్ట్ర ప్రజలను రోడ్లపైకి తెచ్చిన ఘనత మ
Minister Talasani Srinivas yadav | ప్రజలను ఇబ్బంది పెడుతున్న మోదీని, బీజేపీని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశం నుంచి తరిమికొట్టేవరకు బీజేపీకి బుద్దిరాదని ఆగ్రహం వ్యక్తం చే�
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో మరోసారి ముడిచమురు ధరలు పెరిగాయి. బ్యారెల్ బ్రెంట్కు ధర దాదాపు 108 డాలర్లకు చేరింది. ఈ ప్రభావంతో బల్క్ పెట్రోల్ ధర లీటర్ రూ.25 వరకు పెరిగే అవకాశం ఉన్నది. అలాగే త్వరలో సా�
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు రానంత వరకు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజువారీగా పెరుగుతూ వచ్చాయి. ఆయా రాష్ర్టాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగానే పెంపు అకస్మాత్తుగా ఆగిపోయింది. ఎన్నికలు లేని సమయ�
హైదరాబాద్ : ఎక్సైజ్ సుంకం తగ్గినప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 95.41, డీజిల్ ధర రూ. 86.67. హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ. 108.20 ,డీజిల్ ధర రూ. 94.62. చెన్
హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలు నెల రోజులకు పైగా స్థిరంగా ఉన్నాయి. చమురు ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం పలు రాష్ట్రాల్లో ధరలు తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా
హైదరాబాద్ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండకపోవడానికి చాలా కారణాలున్నాయి. భారత్ 86 శాతం చమురును దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల ఇంధన ధరల నియంత్రణ ప్రభుత్వాల చేతుల్లో ఉండదు కాబట్టి ధరలు పెరగడానికి
ముంబై : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు భారీగా తగ్గాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు గత వారం రోజులుగా స్థిరంగానే ఉన్నాయి. పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్�
ఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా కొనసాగుతుండగా.. పలుమెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా ఉండగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ వందకు పైగా ఉన్నది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98,లీటర్ డీ
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో ఖజానాపై రూ 45,000 కోట్ల భారం పడుతుందని, దీంతో ఆర్ధిక లోటు 0.3 శాతం పెరుగుతుందని విదేశీ బ్రోకరేజ్ కంపెనీ నోమురా గురువారం పేర్కొంది. ఇంధనాలపై స�
న్యూఢిల్లీ: పండుగ లేదు.. పబ్బం లేదు.. ప్రజలపై కేంద్రానికి కనికరం లేదు. పెట్రో ధరలకు అదుపు లేదు. వరుసగా అయిదో రోజు ఆదివారం కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 ప
న్యూఢిల్లీ: ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్
Petrol price | చమురు ధరలు మరోసారి పెరిగాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరు