CITU | పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఇల్లెందు పట్టణం కూరగాయల మార్కెట్ వద్ద సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు.
Nirmala Sitharaman : పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ కౌన్సిల్ ఇంధన ధరల తగ్గింపుపై ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆమె వెల్లడించారు.
Petrol Prices : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని బీజేపీ, జేడీఎస్ గగ్గోలు పెడుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నిరసన చేపట్టారని కర్నాటక సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుంటాయ్.. కానీ దేశంలో పెట్రో ధరలు పెరుగుతుంటాయి.. ఎందుకంటే అప్పుడు ఎన్నికలుండవ్. ధరల పెరుగుదలపై కేంద్రాన్ని నిలదీస్తే తామేం చేస్తాం.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి. ఏకంగా 10 నెలల గరిష్ఠాన్ని తాకుతూ పీపా ధర 90 డాలర్ల దరిదాపుల్లోకి వచ్చింది. ఈ ఏడాదిలో క్రూడాయిల్ బ్యారెల్ రేటు ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి.
కూరగాయల ధరలు తగ్గితేనే కేంద్ర బ్యాంక్ నిర్దేశిత 6 శాతంలోపునకు ద్రవ్యోల్బణం దిగివస్తుందని, అప్పుడు ధరల సూచి ఏ దిశగా వెళుతుందన్న అంశంపై స్పష్టత లభిస్తుందని రిజర్వ్బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మ
పెట్రో ధరల తగ్గుదలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు స్థిరంగా ఉండి, రానున్న త్రైమాసికంలో ఆయిల్ కంపెనీలకు లాభాలొస్తే ధరలు తగ్�