Electric Car | రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ఖర్చులు భరించలేని ఓ 65 ఏండ్ల వృద్ధుడు సొంతం కారు తయారు చేసుకున్నారు. అది కూడా విద్యుత్తుతో నడిచేలా రూపొందించారు. పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాకు చె
ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే ‘అచ్ఛేదిన్' అనే మాట ప్రస్తావిస్తుంటారు. నిజంగానే ‘మరుపురాని’ రోజులను భారతీయులు అనుభవంలో చూస్తున్నారు. పదేండ్ల కిందటికి ఇప్పటికీ పెరుగుతున్న ధరల తీరు చూసి చుక్కలకే చెక్కరొ�
గ్యాస్ ధరను మరోసారి పెంచి, సామాన్యులపై కేంద్రం మోయలేని భారం మోపిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కారు వచ్చాకనే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా �
పెట్రోల్, డీజిల్ ధరలపై లీటర్కు 40 పైసలు తగ్గనున్నది. కొత్త ధరలు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దాదాపు గత ఏడు నెలల తర్వాత ఈ స్వల్ప తగ్గుదల కనిపించింది.
చమురు రంగంలో రాష్ర్టాల ఆదాయానికి కేంద్రం గండికొడుతున్న వైనం.. సమాఖ్య వ్యవస్థను నరేంద్ర మోదీ సర్కారు ఎంతమాత్రమూ ఖాతరు చేయటం లేదనటానికి తాజా నిదర్శనం. రాష్ర్టాలకు న్యాయంగా దక్కాల్సిన వాటాను కూడా కేంద్రం �
తన అసమర్థ విధానాలతో దేశ ప్రజలను దోపిడీ చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఇప్పటికైనా పెట్రో పన్నుభారం నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని తెలంగాణ రాష్ట్ర సమితి వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక
పార్లమెంట్లో కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ, జూలై 25: 2021-22 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ రేట్లను 78 సార్లు, డీజిల్ రేట్లను 76 సార్లు పెంచారు. ఈ మేరకు ఆప్ ఎంపీ రాఘవ్ చద్ధా అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి రామేశ్వర్
‘చావగొట్టి చెవులు మూసిండ’నే సామెత ఉన్నది. పెట్రో ధరలను తరచుగా పెంచుతూ సామాన్యుడి నడ్డి విరగ్గొట్టిన మోదీ ప్రభుత్వం కంటి తుడుపుగా కొంత తగ్గించి అదే ఘనతగా చెప్పుకోవడం ఇదే రీతిలో ఉన్నది. మోదీ ప్రభుత్వానిక�
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం మండల నాయకులు శనివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి �
నూతన వధూవరులకు వాళ్ల స్నేహితులు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ చూసి అక్కడున్న బంధుమిత్రులందరూ నోరెళ్లబెట్టారు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటనే కదా మీ అనుమానం. పెట్రోల్, డీజిల్ బాటిళ్లను గిఫ్ట్గా ఇచ
హైదరాబాద్ : బీజేపీ నేతలు ప్రతీది దేశం కోసం.. ధర్మం కోసం అంటారనీ.. పెట్రో ధరల పేరిట చేస్తున్న దోపిడీని సైతం దేశం కోసం.. ధర్మం కోసమేనా? అని ప్రశ్నించారు. ఇటీవల వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కేంద్రానికి లే
జయశంకర్ భూపాలపల్లి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచడంపై ప్రజలు దేశ వ్యాప్తంగా ఆందోళన బాటపట్టారు. అందులో భాగంగా జిల్లా కేంద్రంల
సామాన్యుల నడ్డివిరిచేలా కేంద్రం మరోసారి ఇంధన ధరలు పెంచింది. లీటరు పెట్రోల్పై 90 పైసలు, లీటరు డీజిల్పై 87 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు శుక్రవారం నిర్ణయం తీసుకొన్నాయి.