అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్ చార్జీలు అధికంగా ఉన్నాయని నిరసిస్తూ టీడీపీ నాయకులు గురువారం పాదయాత్ర నిర్వహించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు టీడీపీ అధినే
కేంద్రానికి సీఐటీయూ జనరల్ కౌన్సిల్ డిమాండ్ చిక్కడపల్లి, నవంబర్ 17: పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించాలని సీఐటీయూ జనరల్ కౌన్సిల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాం డ్ చేసింది. సీఐటీయూ జాతీయ జనరల్ కౌన్సి
హైదరాబాద్ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండకపోవడానికి చాలా కారణాలున్నాయి. భారత్ 86 శాతం చమురును దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల ఇంధన ధరల నియంత్రణ ప్రభుత్వాల చేతుల్లో ఉండదు కాబట్టి ధరలు పెరగడానికి
petrol rates | అతనో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. తన మేథస్సుతో బ్యాటరీ సైకిల్ను తక్కువ ఖర్చుతో తయారు చేశాడు. ఒక్కసారి బ్యాటరీ చార్జింగ్ పెట్టుకుంటే చాలు.. నలభై కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. వెంగళరావు నగర్ కాలనీకి చెం
ముంబై : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు భారీగా తగ్గాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు గత వారం రోజులుగా స్థిరంగానే ఉన్నాయి. పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్�
అమరావతి: కేంద్రం అన్ని రకాల సెస్లు తగ్గిస్తే రూ.50కే లీటర్ పెట్రోలు ఇవ్వవచ్చని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెట్రోలు, డీజిల్ ధరలను ప్రతిర�
ముంబై : చుక్కలు తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిలుపు ఇచ్చింది. నవంబర్ 14 నుంచి 19 వరకూ వ
ఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇప్పుడిప్పుడే కాస్త మార్పు కనబడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర వందకు పైగానే ఉన్నది. మంగళవారం తెలంగాణ రాజధాని హైదరా�
లక్నో : ఇటీవల ముగిసిన ఉప ఎన్నికల్లో ఓటమితో పాటు యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో జరగనున్నఅసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే నరేంద్ర మోదీ సర్కార్ కంటితుడుపు చర్యగా పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ �
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ సోమవారం భారీ నిరసన చేపట్టింది. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేసింది. పెట్రోల్, డీజిల్పై కేంద్రం ఇటీవల ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఈ నేపథ్య
చండీగఢ్: పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్న రాష్ట్రాల జాబితాలో తాజాగా పంజాబ్ చేరింది. లీటరు పెట్రోల్పై రూ.10, లీటరు డీజిల్పై రూ.5 తగ్గించాలని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ తెల�
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో ఖజానాపై రూ 45,000 కోట్ల భారం పడుతుందని, దీంతో ఆర్ధిక లోటు 0.3 శాతం పెరుగుతుందని విదేశీ బ్రోకరేజ్ కంపెనీ నోమురా గురువారం పేర్కొంది. ఇంధనాలపై స�