ప్రపంచ స్థాయిలో తెలంగాణ పోలీస్ కీర్తి కిరీటంగా తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిలవబోతున్నది. దేశంలోనే అద్భుతమైన, అధునాతన సాంకేతికతను పుణికిపుచ్చుకొన్న భద్రతాస
పదో తరగతి, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇంటర్ పరీక్షలకు 3,55,143 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 855 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారం భం కానున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 26 పరీక్షా కేంద్రా లు ఏర్పాటు చేశారు. ఇందులో 13,306 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మొదటి సంవత్�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో శుక్రవారం నుంచి నెల రోజులపాటు నిర్వహించనున్న శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రధానాలయ వ
స్థానికంగా కురుస్తున్న వర్షాలకు తోడు కర్నాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో కృష్ణా, తుంగభద్ర నదులు పోటెత్తుతున్నాయి. ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు ప్రాజెక్టులకు ఇన్ఫ్లోలు నమోదవుతున్నాయి
కొవిడ్ వైరస్ను ప్రభావాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి 18 ఏండ్లు నిండినవారికి బూస్టర్ డోస్ వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 60 ఏండ్లు పైబ�
నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మంగళవారం అతిభారీ నుంచి అ త్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ రెడ్అలర్ట్ జారీచేసింది.
దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారాన్ని ప్రారంభిస్తాయని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. అదేవిధం
వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులు సాగుకోసం తిప్పలు పడుతున్నారు. వ్యవసాయ పనులు ఊపందుకున్న సమయంలో అన్నదాతకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తొమ్మిదో విడుత పంట పెట్టుబడి సాయాన్ని నేట
కేంద్రం ఆర్థిక పరమైన అడ్డంకులు సృష్టిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం లేదు. అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నా.. పథకాల అమలును ఆపడం లేదు. ఎప్పట్లాగే ఈ సారి వానకాలం సీజన్ స
గజ్వేల్లో రేక్పాయింట్ను ప్రారంభిం చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రారంభించ నున్నారు. �
నేటి నుంచి 26వ తేదీ వరకు ఆహార భద్రత లబ్ధిదారులకు ప్రభుత్వం ఐదు కిలోల ఉచిత బియ్యం అందించనున్నది. సంగారెడ్డి జిల్లాలో 845 రేషన్ దుకాణాలుండగా, 3,80,175 కార్డులు.. 12,54,888 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ 6274.440 మెట్రిక్�
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల పొడిగింపు లేదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్పష్టత ఇవ్వటంతో రాష్ట్రంలోని 41,392 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం తెరుచుకోనున్నాయి. 59 లక�