ది వరల్డ్ బైస్కిల్ డే సైకిల్ ర్యాలీ, ఉదయం 7.30గంటలకు, సంజీవయ్య పార్కు(ముఖ్య అతిథి : మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్)
పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం, ఉదయం 8.30గంటలకు, ఖైరతాబాద్లోని ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్
కొలువు.. గెలువు’పై నమస్తే తెలంగాణ-నిపుణ-తెలంగాణ టుడే సంయుక్తాధ్వర్యంలో ఉదయం 10గంటల నుంచి పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు.. ప్రసంగించనున్న పలువురు వక్తలు. ఆర్టీసీ కల్యాణ మండపం, బాగ్లింగంపల్లి.
సోమాజిగూడ ప్ర
న్ఎస్ఎస్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అనాథ విద్యార్థి గృహ ఆధ్వర్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్.
త్యాగరాయగాన సభలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కీవీ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సుమధుర స్వరాల వీణ. �