హైదరాబాద్ : ఫలక్నూమాలో విషాదం నెలకొంది. ఓ 20 ఏండ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహ్మద్ ఆరిఫ్ అనే వ్యక్తి తన కుమారుడు సల్మాన్తో క
మావోయిజాన్ని అణచివేసినట్టుగానే డ్రగ్స్ను కూడా ఉక్కుపాదంతో అణచివేస్తామని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ కోసం కొత్త విభాగం ఏర్పాటుపై కసరత్తు జరుగుతున్నదని వెల్లడించారు. హైదరాబాద్�
కేంద్ర బడ్జెట్ (2022-23) ఎప్పటి లాగే భాగ్యనగర వాసులకు భరోసా కల్పించకపోగా బాధను మిగిల్చింది. బడ్జెట్లో ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికి నిధులు ఇస్తారేమోనని ఎదురు చూసిన నగర వాసులకు నిరాశ కలిగించారు. రూ.39.49 లక్�
Minister KTR | రోడ్డుపై దొరికిన బంగారు ఆభరణాల బ్యాగును పోలీసులకు అప్పజెప్పి నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ జాకీర్ను మంత్రి కేటీఆర్ మంత్రి కేటీఆర్ అభినందించారు. ఎంతో అద్భుతమైన పని చేశాడని, అతని నిజాయితీని చ�
బాష్.. ఉత్పత్తిని కాదు, ఈ బ్రాండ్ను ఇష్టపడి కొంటారంటే అతిశయోక్తి కాదు. మార్కెట్లో బాష్ వస్తూత్పత్తుల నాణ్యతకు అంతటి మంచి పేరున్నది. ఇంజినీరింగ్, టెక్నాలజీల్లో తిరుగులేని సంస్థగా బాష్ వెలుగొందుతున�
KTR | రాష్ట్రానికి పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్నో అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్కు తరలిరాగా.. తాజాగా మరో అంతర్జాతీయ సంస్థ బాష్ (Bosch) రానున్నది. మొబిలిటీ, ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్, గృహోపకరణాలల�
రేడియో అంటే ఓ ఎమోషన్.. దాని చుట్టూ ఎన్నో జ్ఞాపకాలు.. అల్ట్రామోడల్ టీవీలు హల్చల్ చేస్తున్న కాలంలోనూ ఇంకా అక్కడక్కడా రేడియో లవర్స్ ఉన్నారు. మరి రేడియో రిపేర్ వస్తే ఎలా? అనే కదా మీ సందేహం..అలాం
తీవ్రమైన కామెర్లతో రెండు వారాలుగా కోమాలో ఉన్న ఓ మహిళను హైదరాబాద్ హైటెక్సిటీలోని ఫేస్ దవాఖాన వైద్యులు కాపాడారు. ఆరు నెలల క్రితమే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఆ మహిళకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండజాగీర్లోని 1,654.32 ఎకరాల భూమిపై నెలకొన్న వివాదానికి తెరపడింది. పదేండ్లకు పైగా ప్రభుత్వానికి-వక్ఫ్బోర్డుకు మధ్య కొనసాగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు ఫుల్స్టాప్
మేడారం మహాజాతరకు ఆర్టీసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆర్టీసీ హైదరాబాద్, కరీంనగర్ జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్ తెలిపారు. సోమవారం హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు
న్యూఢిల్లీ : హైదరాబాద్లోని మణికొండ జాగీర్ భూముల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 1654.32 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానివే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మొత్తం భూములపై సర్వహక్కులు త�
Crime News | తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడంతో పోలీసులు డ్రగ్స్ ముఠాల గుట్టు రట్టు చేస్తున్నారు.