ప్రతి పంచాయతీలో ఒక నర్సరీ మండలంలో 6.30 లక్షల మొక్కల పెంపకం 50 రకాల పండ్లు, పూల మొక్కలు సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు పర్యవేక్షణ బాధ్యత కందుకూరు, ఫిబ్రవరి 11: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్ట�
ఆర్టీసీ సంస్థ ద్వారా భక్తులు మేడారంలోని సమ్మక్క సారక్కలకు తమ మొక్కులను చెల్లించుకోవచ్చని హయత్నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ హెచ్.వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం హయత్నగర్ ఆర్టీసీ బస్టా�
క్రీడాకారులను ప్రోత్సహించి ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు సహకారం అందిస్తామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని కాచవాని సింగారంలో మల్లారెడ్డి క్రికెట్ టోర్నమెంట్ను శుక్రవ�
హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పార్కింగ్ చేసిన కార్లు దగ్ధం అయ్యాయి. జింఖానా క్లబ్లో పార్కింగ్ చేసిన కార్లలో నాలుగు కార్లకు మంటలు అంటుకున�
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని శుక్రవారం హైదరాబాద్లో సినీ నటుడు మోహన్బాబును కలిశారు. మంత్రి మోహన్ బాబు ఇంటికి వెళ్లి చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఏపీ మ
హైదరాబాద్ : హైదరాబాద్లోని హైటెక్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్ వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, త�
సికింద్రాబాద్ పరిధిలోని తుకారం గేట్ జోగి నగర్కు చెందిన అనీషా తన గోడును మంత్రి కేటీఆర్కు ట్విట్టర్ వేదికగా వినిపించింది. తాను ప్రేమ వివాహం చేసుకున్నాను. తన భర్త కొవిడ్తో మరణించాడు. తనకు ఐ�
హైదరాబాద్: కంట్రీ చికెన్ కో హైదరాబాద్లో మొట్టమొదటి కంట్రీ చికెన్ కో నూతన బ్రాంచ్ ను ప్రారంభించింది. ఇప్పటివరకూ ఆన్లైన్లో మాత్రమే విక్రయిస్తున్న కంట్రీ చికెన్ కో బ్రాండ్ హైదరాబాద్ లోని ప్రగతి నగర్ల�
తెలంగాణలో ఐటీ రంగం గత ఏడేండ్లలో విశేష ప్రగతి సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాకల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రంగం అభివృద్ధికి తాము చేపట్టిన చర్యల వల్ల రాష్ర్టానికి, ప్ర త్యేకించి హైదరాబా�
హైదరాబాద్ : నగరంలోని టోలిచౌకీలో సినిమా షూటింగ్ను తలపించేలా ఓ రౌడీషీటర్ హల్చల్ చేశాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ పేషెంట్ మెడపై కత్తి పెట్టి హంగామా సృష్టించాడు. కానీ పోలీసులు చాకచ�
హైదరాబాద్ : ఈ ఏడాది కాలంలో నగర అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టినట్టు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తెలిపారు. మేయర్గా బాధ్యతలు స్వీకరించి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా.. ఈ ఏడాది కాలంల�
హైదరాబాద్ : ఎస్ఎన్డీపీ కార్యక్రమంతో పూర్తిస్థాయిలో నాలాల అభివృద్ధి పనులు చేపడుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద 12.86 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్�
హైదరాబాద్ : ఫలక్నూమాలో విషాదం నెలకొంది. ఓ 20 ఏండ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహ్మద్ ఆరిఫ్ అనే వ్యక్తి తన కుమారుడు సల్మాన్తో క