దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ (సీఎన్జీ) వాహనాలవైపు మొగ్గుతున్నారు. దీంతో వాటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ మార్పు ప్యాసింజర్ వ�
హైదరాబాద్లోని కిమ్స్ దవాఖాన దేశంలోనే వెయ్యి మూర్ఛ శస్త్ర చికిత్సలు చేసిన తొలి ప్రైవేట్ దవాఖానగా రికార్డ్ సాధించింది. అంతర్జాతీయ మూర్ఛ దినాన్ని పురస్కరించుకొని ఆదివారం దవాఖానలో నిర్వహించిన కార్యక
ఇంటర్ వార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రధాన ప్రశ్నలు, సమాధానాలు, ప్రాక్టికల్ తరగతులు వచ్చేవారం నుంచి టీశాట్, దూరదర్శన్లో ప్రసారం కానున్నాయి. ఇందుకు ఇంటర్బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార
Traffic | రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన దృష్ట్యా హైదరాబాద్ నగరంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దీంతోపాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Waqf CEO | మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సనత్నగర్ జెక్కాలనీలో వక్ఫ్బోర్డుకు చెందిన భూమిని శనివారం ఆ బోర్డు సీఈవో షహనవాజ్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో వసంత, కాలనీ అసోసి�
Minister KTR | కంటోన్మెంట్లోనూ ఉచిత మంచినీటి పథకం అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంటును అభివృద్ధి చేస్తుండగా, కేంద్రం అడ్డుకుంటున్నది ఆగ్రహం
Minister KTR | మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో పర్యటించనున్నారు. సనత్నగర్ నియోజకవర్గంలో రూ.61 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. రసూల్పురా క్రాస్ రోడ్లో
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం అంబర్పేట మండల రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్
ఎస్ఆర్ ఎస్టేట్స్ ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మలను తొలగించేందుకు మియాపూర్ ప్రధాన రహదారి, ఫ్రెండ్స్ కాలనీ, ఎస్ఆర్ ఎస్టేట్స్, ఎస్వీఎస్ ప్లాజా, టాకీ టౌన్ ప్రాంతాల్లో శనివారం ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు,
ట్రాఫిక్ సమస్య నివారణ, ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తున్నామని విప్ అరెకపూడి గాంధీ తెలిపారు. ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న మోర్ సూపర్ మార్కెట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించ�
రాళ్లు రప్పలతో నిండిపోయిన పరిసరాలు.. ఎక్కడ చూసినా చెత్తా చెదారం.. రాత్రియిందంటే తాగుబోతుల తిష్ట..రెండేళ్ల క్రితం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని గ్రీన్బెల్ట్ పార్క్ దుస్థితి ఇది. ఇలాంటి పార్క్ను పచ
గతంలో ఎన్నడూ లేని విధంగా బేగంపేట్ డివిజన్ అభివృద్ధిలో ముందుకు సాగుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం బేగంపేట్ డివిజన్లో మం త్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్యాదవ్ల�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయ ఆవరణలో గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా నిర్వహించిన ‘ప్రజా దర్బార్' కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ వేదిక ఏర్పాటు పట్ల పలువురు హర్ష�