హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలితంగానే ఇవాళ కండ్లకోయలో ఐటీ పార్కును నిర్మించుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఉత్తర హైదరాబాద్కు ఈ ఐటీ పార్కు ఆరంభ�
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో బుధవారం బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లక�
హైదరాబాద్ : విశ్వ విద్యాలయాల్లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి, అవకాశాల కోసం బాహ్య ప్రపంచంలో అడుగుపెట్టే సమయంలో విద్యార్థులు ఆత్మవిశ్వాసం ఉండేలా బోధన జరుగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్�
హైదరాబాద్ : అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల క్రితం తెలంగాణ కాంగ�
హైదరాబాద్ : జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్లో విషాదం నెలకొంది. సోమవారం ఇంట్లో నుంచి వెళ్లిన ఓ 17 ఏండ్ల యువతి అదృశ్యమైంది. రాత్రి వరకు కూడా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తీవ్ర ఆందోళ�
దేశవ్యాప్తంగా సేవలు.. వినియోగించుకుంటున్న గర్భిణులు సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 ( నమస్తే తెలంగాణ ) : ఇది కొవిడ్ కాలం. ఈ పరిస్థితుల్లో బిడ్డకు జన్మనివ్వాలంటే చాలా మంది దంపతులు కలవరపడుతుంటారు. ఎలాంటి జాగ్రత్తలు �
‘నువ్వు నేను’ సినిమాలో క్లాస్ రూమ్ సీన్లో మూసుక్కూర్చోరా పూలచొక్కా అని కమెడియన్ సునీల్ను ఓ అమ్మాయి హేళన చేస్తుంది. దానికి బెంచీ ఎక్కి నిల్చొని లెక్చరర్(ధర్మవరపు సుబ్రమణ్యం) వచ్చి క్షమాపణ చెప్పేద�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. గన్పార్క్లోని అమరవీరుల
హైదరాబాద్ : ఈ నెల 25 నుంచి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) పునః ప్రారంభం కానున్నది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో వాయిదాపడగా.. ప్రస్తుతం వైరస్ ఉధృతి తగ్
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి ఒక్క రూపా