న్యూఢిల్లీ : కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో దేశంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ తయారు చేసిన కార్బెవాక్స్ కొవిడ్-19 వ్యాక్సిన్కు డ్రగ్ కంట్రోల్ జన�
హైదరాబాద్ : నగరం భారీ నర్సరీ మేళాకు వేదికకానున్నది. ఈ నెల 24 నుంచి 28 వరకు పీపుల్స్ప్లాజా నెక్లెస్ రోడ్డు వేదికగా అఖిల భారత వ్యవసాయ, ఉద్యాన ప్రదర్శన జరుగనున్నది. మేళా నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం తెలంగాణ ఈవె�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో సినీ నటుడు మనోజ్ నందం పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగ
Bheemla Nayak | అగ్ర హీరో పవన్కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి నేపథ్యంలో సోమవారం
గ్రేటర్వ్యాప్తంగా రహదారి ప్రమాదాలను నియంత్రించేందుకు సంయుక్త కార్యాచరణ ప్రారంభమైంది. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్పై మూడు కమిషనరేట్ల పోలీసులు దృష్టిసారించి శాస్త్రీయ వేగ విధానాన్ని నిర్ధారించారు.
హైదరాబాద్ : ఇప్పటికైతే పగలంతా ఉక్కపోతకు గురవుతూ.. రాత్రంతా చలితో వణికిపోతున్నారు ప్రజలు. పగటిపూట పలు ప్రాంతాల్లో ఎండ దంచికొడుతోంది. ఈ ఏడాది మార్చి 1 నుంచి ఎండలు మండిపోయే అవకాశం ఉందని వాతావ�
రంగారెడ్డి : ఓ పాల ట్యాంకర్ బోల్తా పడటంతో వందల లీటర్ల పాలు నేల పాలయ్యాయి. ట్యాంకర్లోని పాల కోసం వాహనదారులు, సమీప గ్రామాల ప్రజలు బాటిల్స్, బకెట్స్తో ఎగబడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ – కందుక�
హైదరాబాద్ : ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని, వాటిని వెలకట్టలేమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యా�