నిన్నటిదాకా ట్రాఫిక్ చిక్కులతో కనిపించిన జంక్షన్లలో రయ్మంటూ వాహనాలు సాగుతున్నాయి. గంటల తరబడి అవస్థలు పడిన జనం నిమిషాల్లోనే గమ్యం చేరుతున్నారు. ఇలా ఒకటేమిటి... హైదరాబాద్ మహానగర ట్రాఫిక్ పద్మవ్యూహాల�
గాజులరామారంలో అబ్బురపరుస్తున్న అటవీ అందాలు చింతల్ చెరువులో ఆకట్టుకుంటున్న పక్షుల కిలకిలలు పర్యావరణ పరిరక్షణ దిశగా అధికారుల చర్యలు మహానగరం ప్రజలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్నికల్పించేందుక
కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర కార్మికశాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో మంగళవారం జిల్లా కలెక్టర్ సమక్షంలో మ
నల్గొండలో పంక్చర్ దుకాణం పెట్టిన హర్యానా వాసి.. లారీ టైర్ల కంటెయినర్లతో ఉడాయించి లక్షలు కాజేశాడు. దోపిడీల కోసం ప్రత్యేకంగా ఓ ముఠానే తయారు చేశాడు. చోరీ సొత్తును సగం ధరకే విక్రయిస్తూ నగదుతో సొంతూరుకు ఉడాయ�
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు కుత్బుల్లాపూర్ ని యోజకవర్గం బహదూర్పల్లిలోని ఓపెన్ ప్లాట్లను ఆన్లైన్ వేలంలో విక్రయించేందుకు సర్వం సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ఆధ్వర్యంలో వ�
హైదరాబాద్ :పేదల సంక్షేమం కోసం విరాళాలు అందించేందుకు పలువురు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా వెలమ అసోసియేషన్కు పలువురు విరాళాలు అందించారు. హ
హైదరాబాద్ : లాలాపేట ఫ్లై ఓవర్పై ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను చూసి వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకి నిలిపి, అందులో నుంచి ప్రయాణికులను దించి వేశారు. ఆ తర�
ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లను నిర్మించుకున్న వారి స్థలాలను క్రమబద్ధ్దీకరించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 58, 59 కింద దరఖాస్తుల స్వీకరణ సోమవారం ప్రారంభమయింది. షేక్పేట, ఖైరతాబాద్ మండలాల పరిధిలోని బస్తీల�
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎస్ఆర్నగర్, బీకేగూడలోని నివాసితుల సంక్షేమ సంఘాలను కలుపుకుని ఫ్రాబ్స్ (ఫెడరేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ అసోసియేషన్స్ ఇన్ బీకేగూడ, ఎస్ఆర్నగర్, సనత్నగర్) సంస్థ చేసిన కృ
కార్పొరేట్ ఉద్యోగం, మంచి జీతం, హోదా, నేరుగా కంపెనీ డైరెక్టర్లతోనే వ్యవహారాలు.. ఇవన్నీ సాధించాలంటే ఏదైనా ప్రఖ్యాత యూనివర్సిటీలోనో లేక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలోనో అత్యున్నత చదువులు చదవాల్సిన అవసరం లే�
ఉస్మానియా దవాఖాన మరో అరుదైన కాలేయ శస్త్రచికిత్సకు వేదికైంది. కార్పొరేట్ దవాఖానల్లో మాత్రమే చేసే లాపరోస్కోపి హెపటెక్టోమీ శస్త్రచికిత్సను నిర్వహించి రికార్డు సృష్టించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖ�
ఎన్సీసీలో శిక్షణ పొందిన ఎంతోమంది పూర్వ విద్యార్థులు ప్రస్తుతం వివిధ రంగాల్లో దేశానికి సేవలందిస్తుండడం గర్వకారణమని ఎన్సీసీ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ పేర్కొన్నా�