దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ వేదికగా నదుల పునరుజ్జీవం అంశంపై జాతీయసదస్సుకు శనివారం అంకురార్పణ జరుగనున్నది. ఈ సదస్సు హైదరాబాద్లో ప్రారంభమై ఆరునెలల పాటు దేశవ్యాప్తంగా కొనసాగి తిరిగి ఇక్కడే ముగియనున
భీమ్లానాయక్ (Bheemla Nayak) హంగామా కొనసాగుతోంది. తమ ఫేవరేట్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను భీమ్లానాయక్ గెటప్లో చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
హైదరాబాద్ : కారు రేస్లు, బైక్ రేస్లు చూశాం. కానీ ఆటో రేస్లను ఎప్పుడు చూసి ఉండరు. కానీ ఓ ముగ్గురు ఆటోవాలాలు రెచ్చిపోయారు. ఆటోలను గాల్లోకి లేపుతూ ప్రమాదకర విన్యాసాలు చేసి.. వాహనదారులను తీవ్ర భయ�
హైదరాబాద్ : బయో ఏషియా సదస్సులో భాగంగా గురువారం బిల్ గేట్స్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో బిల్ గేట్స్తో జరిగిన సంభాషణను ఎంజా�
హైదరాబాద్ : హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ త్సవాల్లోభాగంగా ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మో�
హైదరాబాద్ : తెలంగాణలో పచ్చదనం పెంపు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పచ్చదనం 24 శాతం నుంచి 31 శాతానికి పెరిగింది అని రాష్ట్ర �
హైదరాబాద్ : కూకట్పల్లిలో పేకాట ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేసి పలువురుని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..లోధా బెల్లేజా అపార్ట్మెంట్లో పేకాటాడ�
హైదరాబాద్ : వరద ముంపు నుంచి ఎస్ఎన్డీపీ ద్వారా (SNDP) శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని నాగమయ కుంట అభివృద్ధి పనులను మంత్రులు త�
ఇదే మన నినాదం కావాలి ప్రతిఒక్కరికి ఇదే లక్ష్యమవ్వాలి మత్తు జోలికెళ్లం.. ఆరోగ్యంగా ఉంటాం ప్రతిఒక్కరికి ఇదే లక్ష్యమవ్వాలి విద్యార్థులు,యువత వ్యవనాల బారిన పడొద్దు.. ఒక్కసారి చిక్కితే జీవితం అధోగతి విద్యార�
రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సకల మొక్కల సమాహారం ప్రకృతి వనంగా.. సాగర తీరం ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయ బయో డీగ్రేడబుల్ పాట్స్ అరుదైన మొక్కలు.. అద్భుతమైన పుష్ప జాతులు 28 వరకు కొనసాగను
రిసోర్స్పర్సన్ల సేవలు శెభాష్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం చేయూత డ్వాక్రా సంఘాలకు సర్కారు చేయూత: కార్మిక మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, ఫిబ్రవరి 24: డ్వాక్రా సంఘం సభ్యుల ఆర్థిక పురోగాభివృద్ధికి టీఆర్ఎస్
నేడు లేఅవుట్లో ప్రీబిడ్ మీటింగ్ 300 నుంచి 600 గజాల ప్లాట్ల విస్తీర్ణం మార్చి 14 నుంచి 17 వరకు వేలం కనీస ధర గజానికి రూ.20 వేలు సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 ( నమస్తే తెలంగాణ ) : ప్లాట్ల ఈ వేలం ప్రక్రియలో హెచ్ఎండీఏ దూకుడు ప�