మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు సరైన మార్గాన్ని సూచించే స్టార్టప్లకు రూ.2.5 కోట్ల బహుమతి లభించనున్నది. నడ్గే ఫౌండేషన్, ఆశీర్వాద్ పైప్స్ ‘వాటర్ చాలెంజ్' పేరుతో జాతీయస్థా�
అభయారణ్యాల్లో రహదారులతో పాటు వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అండర్పాస్ లు ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధ్యక్షతన గురు�
హైదరాబాద్ : తెలంగాణ, హైదరాబాద్ ప్రపంచ ఫార్మా హబ్గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలశాఖ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఆయన 13 బయో ఏషియా సదస్సులో భాగంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట�
హైదరాబాద్, ఫిబ్రవరి 24 : జీవవైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్గా ఉన్న నెహ్రూ జులాజికల్ పార్కును దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్
హైదరాబాద్ : దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పడానికి గర్విస్తున్నాను అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. లైఫ్ �
వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులకు శుభవార్త. ఈ-చలానా జారీ అయి జరిమానా చెల్లించని వారికి భారీ రాయితీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. పేదలు, మధ్యతరగతి వారి ఆర్థిక స్థితిగతులతోపాటు బకాయిల చిట్టా ఏటా పె�
హైదరాబాద్ జిల్లాలో చదరపు కిలోమీటరుకు 18,161 మంది ప్రజలు నివసిస్తున్నారని స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ తెలిపింది. ములుగు జిల్లా అత్యల్ప జనసాంద్రత గల జిల్లాగా నమోదైంది. ములుగులో జనసాంద్రత కేవలం 71 కావడం గ�
త ఐదేండ్లలో (2015-16 నుంచి 2019-20) తలసరి ఆదాయ (ప్రస్తుత రేట్ల ప్రకారం) వృద్ధి రేటులో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణదే మొదటి స్థానం. మొత్తంగా తలసరి ఆదాయ వృద్ధి రేటులో సిక్కిం 13.7 శ�
హైదరాబాద్కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి పిల్లారిశెట్టి సాయిరాంకు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయిరాం.. ‘హెల్త్ హీరో’ విభాగంలో మంగళవారం బ్రిటిష్ పార్లమెంట్లో ప్రసంగ�
భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. ఫార్మా, జీవశాస్ర్తాలకు (Life Sciences) అనువైన హైదరాబాద్లో ‘బయో ఆసియా సదస్సు’ నిర్వహించడం గర్వకారణం. ఇది ఎన్నో విధాలుగా సామాజిక, ఆర్థిక, శాస్త్ర, సాంకేతికరంగాల అభివృద్ధికి మార్గద
హైదరాబాద్ : బంజారాహిల్స్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి జీహెచ్ఎంసీకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు భారీగా జరిమానా విధించారు. అయితే ఆ ఆస్పత్�
హైదరాబాద్ : వాహనదారులకు శుభవార్త. పెండింగ్ చలాన్లను రాయితీ ఇచ్చేందుకు కరసత్తులు చేస్తున్నది. ఇందులో భాగంగా మార్చి 1వ తేదీ నుంచి 30 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు సమాచారం. కార్లు, బైక్లు, ఆటోలు,
హైదరాబాద్ : ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కార్తీకదీపం సీరియల్ నటి అర్చన అనంత్(సౌందర్య) అన్నారు. గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో తన తండ్రి కన్న�
డ్రంక్ అండ్ డ్రైవ్ (డీడీ)కు సంబంధించిన పెండింగ్ కేసుల పరిష్కారంపై న్యాయస్థానం దృష్టి సారించింది. సత్వర పరిష్కారం కోసం విధించిన జరిమానాలను తగ్గిస్తున్నాయి. రూ.10 వేల జరిమానా కట్టాల్సిన వారికి.. రూ.2 వేలక