రేడియో అంటే ఓ ఎమోషన్.. దాని చుట్టూ ఎన్నో జ్ఞాపకాలు. అల్ట్రామోడల్ టీవీలు హల్చల్ చేస్తున్న కాలంలోనూ రేడియో ప్రేమికులు కోకొల్లలు. మరి రేడియో మరమ్మతుకు వస్తే ఎలా? అలాంటివారి కోసమే హైదరాబాద్లో ఓ రిపేర్ స
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సంకల్పంతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవేపై లక్ష్మీనగర్ వద్ద రూ.5కోట్ల వ్యయంత�
హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోని ఓయో రూమ్స్పై పోలీసులు దృష్టి సారించారు. ఈ రూమ్స్ల్లో ప్రయివేటు పార్టీలు జరుగుతున్నట్లు గుర్తించాని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. బషీర్ బాగ్
హైదరాబాద్ : డార్క్ నెట్ వెబ్సైట్ కార్యక్రమాలపై నిఘా పెట్టామని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. పటిష్ట నిఘా పెట్టి నిందితుల్ని నార్కోటిక్ విభాగం అరెస్టు చేసిందన్నారు. డ్రగ్స్ కేసుల�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో ప్రముఖ యాంకర్ శ్యామల పాల్గొన్నారు. గండిపేటలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఇండియా�
హైదరాబాద్ : మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కావూరిహిల్స్లో ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ. 30 లక్షల విలువైన బంగారం, రూ. 20 లక్షల నగదుతో పాటు అమెరికన్ డాలర్లను దొంగలు అపహరించారు. వ
మేడ్చల్ రూరల్, ఫిబ్రవరి 25 : స్టార్టప్ సంస్థలను నెలకొల్పడంలో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో నిలిచిందని ప్రిన్సిపాల్ డాక్టర్ రామస్వామి రెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని �
నాణ్యమైన విత్తనాలు అందించడం అదృష్టంగా భావించాలి అంతర్జాతీయ విత్తన పరిశోధనా కేంద్రం ప్రారంభోత్సవంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ యూనివర్సిటీ, ఫిబ్రవరి 25 : రైతుకు నాణ్యమైన విత్�
తొర్రూరులో 223 ప్లాట్లతో హెచ్ఎండీఏ లే అవుట్ ప్రీ బిడ్ సమావేశానికి విశేష స్పందన భారీగా తరలివచ్చిన కొనుగోలు దారులు పూర్తి వివరాలు వెల్లడించిన అధికారులు సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగు
ఏటీఎంలు బంద్.. వైఫై ఆఫ్ ఎక్కడ తలదాచుకోవాలో తెలియక.. ఉక్రెయిన్లో అల్లాడుతున్న సిటీ విద్యార్థులు “నా బిడ్డ ఉక్రెయిన్లో చిక్కుకుపోయింది. ఫోన్ కలవడం లేదు. ఎలా ఉందో కూడా తెలియదు. ఉదయం ఒక్కసారి ఫోన్ చేసి డ�
ఆకట్టుకుంటున్నగ్రాండ్ నర్సరీ మేళా అందుబాటులో విభిన్న రకాల మొక్కలు విక్రయానికి అరుదైన మొక్కలు రెండోరోజూ కిక్కిరిసిన మేళా రంగురంగుల పూలు.. ఆరోగ్యానిచ్చే ఔషధ మొక్కలు.. ఇంటికి ప్రత్యేక కళను తెచ్చే ట్రీ ఆక�
ఆకట్టుకుంటున్న ప్రదర్శన 300 స్టాళ్ల ఏర్పాటు కవాడిగూడ, ఫిబ్రవరి 25: దేశవ్యాప్తంగా ఉన్న హస్త కళాకారులను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో పది�
జూబ్లీహిల్స్ వేంకటేశ్వరుడి ఆలయంలో నిర్వహణ మార్చి 9న ముగింపు బంజారాహిల్స్, ఫిబ్రవరి 25 : జూబ్లీహిల్స్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో మార్చి 1నుంచి 9వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్�