సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తేతెలంగాణ) : ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉంటుండడంతో ఆదివారం పలుమార్గాల్లో 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
లింగంపల్లి-హైదరాబాద్ మధ్య 18, ఫలక్నుమా -లింగంపల్లి 14, లింగంపల్లి-సికింద్రాబాద్ మధ్య 2 సర్వీసులు రద్దయ్యాయి. సోమవారం నుంచి యథావిధిగా నడుస్తాయి.