Special Trains | దసరా పండుగ దగ్గరపడుతుండటంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణమధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీని నివారించేందుకు చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు
Hafizpet Railway Station | హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళను కొట్టి జుట్టు పట్టుకొని లాక్కెళ్లిన ఘటనపై దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. విచారణలో అతను తెలంగాణ పోలీస్ హోంగార్డుగా తేలిందని, క్రమశిక్షణ చర్యల కోసం రా
ప్రపంచ రైల్వే టెన్నిస్ చాంపియన్ షిప్లో దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ లాలాగూడ వర్కషాప్లో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న పీసీ విఘ్నేశ్ స్వర్ణ పతకం సాధించారు. ఈనెల 11 నుంచి 16 వరకు బల్గేరియాలో జ�
కాజీపేట జంక్షన్, భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లను డివిజన్ కేంద్రాలుగా ప్రకటిస్తూ అభివృద్ధి చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. మధిర రైల్వే స్టేషన్
తమిళనాడులో జరిగే వేలాంకణి వార్షిక ఉత్సవాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనున్నది. ఏటా ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 8 వరకు అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాల్లో కులమతాలకు అతీతంగా పలు రాష్ట్రాల నుంచి �
దక్షిణ మధ్య రైల్వే వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఆదివారం టికెట్ తనిఖీ నిర్వహించారు. ఈమేరకు సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్ల పరిధిలోని 169 రైళ్లను 186 మంది సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు.
ప్రయాణికుల అభ్యర్థన మేరకు హైదరాబాద్ - మంగళూరు మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు సేవలను పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ప్రకటించింది. సాధారణంగా వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో రైల్వే శాఖ దేశంలోన�
రూ.3వేల కోట్ల వ్యయంతో కాజీపేట- బల్హార్షా మధ్య 203 కి.మీమేర ట్రిప్లింగ్, విద్యుదీకరణ పనులు పూర్తి చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాత్సవ వెల్లడించారు.
South Coast Railway | విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
South Central Railway | సంక్రాంతికి (Sankranti festival season) సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) గుడ్న్యూస్ చెప్పింది. పండగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
SCR | ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. పైలట్ల కొరత, చలికాలం, సాంకేతిక సమస్యలు, సిబ్బంది రోస్టర్ రూల్స్ నేపథ్యంలో ఇండిగో సంక్షోభంలోకి వెళ్లింది. దాంతో పెద్ద సంఖ్యలో విమాన�
Special Trains | తిరుపతి, షిర్డీ వెళ్లే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తిరుపతి-షిర్డీ-తిరుపతి, చర్లపల్లి-తిరుపతి-చర్లపల్లి మధ్య ప్రస్తుతం నడుస్తున్న ప్రత