MMTS Trains | క్రిస్టియన్లకు శుభవార్త. ఈ నెల 20వ తేదీన ఈస్టర్ ఫెస్టివల్ నేపథ్యంలో ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.
డోర్నకల్ నుండి కొత్తగూడెం రైల్వే రెండో లైన్ పనులను పరిశీలించిన రైల్వేశాఖ డీఆర్ఓ రైతుల భూమి, ఇండ్లు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నష్ట పరిహారం అందజేయనున్నట్లు చెప్పారు.
నాడు సమైక్య పాలనలో కాజీపేట రైల్వే జంక్షన్ను అన్ని విధాలా నిర్లక్ష్యం చేసిన ఆంధ్రా రైల్వే ఉన్నతాధికారులు.. ఇప్పుడు డివిజన్ ఏర్పాటు విషయంలో కక్షగడుతున్నారు. కాజీపేట రైల్వే డివిజన్గా ఏర్పాటైతే సికింద్
Special Train | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వేసవి సందర్భంగా 26 స్పెషల్ వీక్లీ ట్రైన్స్ను నడిపించనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని చర్లపల్లి-కన్యాకుమారి-చర్
Special trains | హోలీ పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శాఖ అధికారులు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు. పండుగకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శుభవార్త చెప్పింది. చర్లపల్లి (Cherlapally) నుంచి కాకినాడ (Kakinada Town) , నర్సాపూర్ (Narsapur)కు 20 ప్రత్యేక రైళ్లను (Special Trains) నడిపించనున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 28వ తేదీ
రైలు కార్యకలాపాలలో భద్రత నిర్ధారణకు అనుసరిస్తున్న భద్రతా విధానాలపై దృష్టి సారించాలని అధికారులు, సిబ్బందికి దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సూచించారు.
SCR Good News | దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాలకు తీపి కబురును అందించింది. ఇప్పటివరకు ఆయా స్టేషన్లలో ఆగని ఎక్స్ప్రెస్ రైళ్లను ఈనెల 7వ తేదీ నుంచి ఆపనున్నట్లు వెల్లడించింది.
అక్కన్నపేట స్టేషన్ నుంచి మెదక్ స్టేషన్ వరకు మంగళవారం దక్షిణమధ్య రైల్వే అధికారులు విద్యుత్ లైన్ రైలును విజయవంతంగా నడిపారు. మంగళవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి వచ్చిన దక్షిణ మధ్య రైల్వే అ�
సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రయాణికుల కోసం దక్షిణమధ్య రైల్వే 26 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 10 నుంచి 17 వరకు ఈ రైళ్లను నడుపనున్నట్టు పేర్కొన్నారు. సికింద్రాబాద్-అర్సికిరే, వి�
Maha Kumbh Punya Kshetra Yatra | త్వరలోనే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా మొదలవనున్నాయి. జనవరి 13న సంక్రాంతి సందర్భంగా మొదలై.. దాదాపు 45 రోజుల పాటు సాగనున్నది. ఈ కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తు�
Special Trains | ఈ నెల 13 నుంచి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా మొదలవనున్నది. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్నది. మహా కుంభమేళాలో పాల్గొనాలనుకునే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కుంభమేళాకు
SCR | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. జనవరి 1 నుంచి నూతన రైల్వే టైంటేబుల్ అమల్లోకి తెస్తున్నట్టు అధికారులు తెలిపారు.