SCR GM | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సుమారు రూ.21 వేల కోట్లతో వివిధ రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ వెల్లడించారు.
Secunderabad-Goa Train | గోవా వెళ్లాలనుకునే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి గోవాకు వెళ్లేందుకు కొత్తగా రైలును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది.
Vande Bharat | సికింద్రాబాద్ - నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణ సమయంలో స్వల్ప మార్పులు మారాయని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. కేవలం చంద్రాపూర్ స్టాప్ సమయంలో మార్పులు జరిగాయని పేర్కొంది.
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. గోరక్పూర్ - మహబూబ్నగర్ మధ్య ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను అక్టోబర్లో నడిపిస్తున్నట్లు పేర్కొంది.
SCR | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె - కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ భారీగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత దక్షిణ మధ్య రైల్వే అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. దాదాపు 52 గం�
GM Arunkumar | వర్షాలకు దెబ్బతిన్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె సెక్షన్లో ట్రాక్ను సిద్ధం చేయాలని సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ ఆదేశించారు. కేసముద్రం, ఇంటికన్నె
Trains Cancelled | తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదలతో పలుచోట్ల రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి. మరికొన్నిచోట్ల ట్రాక్లు నీటమునిగాయి. ఈ క్రమంలో రైల్వ�
SCR | భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇంటికన్నె, తాళ్లపూసల మార్గంలో రైల్వేట్రాక్ ధ్వంసమైన విషయం తెలిసిందే. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా దక్షిణ మధ్య రైల్వే పెద్ద ఎత్తున రైళ్లను రద�
Vande Bharat Express | భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసింది. అయితే తిరుపతి - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును రీషెడ్య�
Trains Cancelled | తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వాగులు వంకలు ఒప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల నేపథ్యంలో రైళ్ల రాకపోలపై తీవ్ర ప్ర�
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం వివిధ మార్గాల మధ్య నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు ఆయా ప్రత్యేక
ఖమ్మం, వరంగల్ జిల్లా మీదుగా దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ఏర్పాటు చేయనున్న రైలు మార్గాల్లోని అలైన్మెంట్లో మార్పులు చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కు�