Train Derail | గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో అధికారులు ఆ మార్గంలో వస్తున్న శబరి ఎక్స్ప్రెస్ ర�
సికింద్రాబాద్-కుర్దారోడ్ మధ్య ఈ నెల 10 నుంచి 12 వరకు నాలుగు వేసవి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవరం తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు షెడ్యూల్ ప్రకారం నడుస్తాయన్నారు.
Special Trains | సికింద్రాబాద్ - సంత్రగాచి మధ్య ప్రత్యేక రైళ్లు నడిపించినున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-సంత్రగాచి (07243) మధ్య జూన్ 30 వరకు ప్రతి ఆదివారం, సంతగ్రాచి - సికింద్రాబాద్ (07235) మధ్య జ�
Special Trains | తిరుపతి-శ్రీకాకుళం రోడ్, యశ్వంతపూర్-గయా మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వేసవి సెలవుల నేపథంలో రద్దీకి అనుగుణంగా ఆయా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను అందుబాటులోక�
SCR Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ మార్గాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ -ముజఫరాబాద్, ముజఫరాబాద్ - సికింద్రాబాద్,
మండలంలో తొలిసారిగా రైలు కూత వినబడనుందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఏన్నో ఏండ్ల స్థానికుల ఎదురు చూపులకు త్వరలోనే తెర పడనున్నది. డోర్నకల్-గద్వాల నూతన రైలుమార్గం నిర్మాణానికి కేంద్రం గ్�
SCR Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్ పరీ
Summer Special Trains | వేసవిలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు.
SCR | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంత్రాలకు 48 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించింది. వేసవికాలం రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్
Special Trains | విజయవాడ వాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. విశాఖపట్నం - హుబ్బళ్లి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. ఉగాది పండుగ నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక �
Special Trains | ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను రెండు నెలల పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కాచిగూడతో పాటు తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే ఎనిమిది