SCR | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. వేసవి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం కొనసాగుతున్న 32 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఆయా రైళ్లు ఏప్రిల్
‘మిషన్ జీరో స్క్రాప్' లక్ష్య సాధనలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో స్క్రాప్ విక్రయం ద్వారా రూ.411.39 కోట్ల ఆదాయం వచ్చిందని గురువారం ఎస్సీఆర్ అధికారులు తెలిపారు
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హోలీ పండుగ నేపథ్యంలో ఇప్పటికే 18 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో 38 ప్రత్యేక రైళ్లను నడపించనున్నట్లు ప్రకటించింది.
SCR Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హోళీ పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 12 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. పండుగ నేపథ్యంలో రద్దీని తగ్గించేంద
Vande Bharat | దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్ - విశాఖ మధ్య ఇప్పటికే వందే భారత్ రైలు నడుస్తుండగా, నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వ�
Vande Bharat Express | సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గంలో కొత్తగా మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కనున్నది. ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
Kazipet | కాజీపేట రైల్వే స్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. యార్డులో నిలిపి ఉంచిన కోచ్ నుంచి మంటలు చెలరేగాయి. రెండు బోగీలకు మంటలు వ్యాపించాయి.
Special Trains | తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి తెలిపారు. జాతర సందర్భంగా ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ప్రత్యేక రైళ్లు భక్తుల సౌకర్యార్థం నడుస్�
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని కాజీపేట, గుత్తి లోకోషెడ్లకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఎలక్ట్రిక్ లోకోల నిర్వహణలో ఈ రెండు లోకోషెడ్లు అత్యుత్తమ పనితీరు కనబరిచినట్టుగా ఎంపిక చేస్తూ గురువారం ర�
SCR | వికారాబాద్ వాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. నాలుగు రైళ్లను తాతాల్కికంగా నిలుపలున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ముంబయి సీఎస్టీఎం-భువనేశ్వర్ (11019) రైలు ఉదయం 2.9గంటలకు వచ్చి..
హైదరాబాద్-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలు వేళల్లో మార్పులు చేస్తూ శనివారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28న ఉదయం 6 గంటలకు హైదరాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరాల్సి ఉండగా, మధ్యాహ�
Ayodhya | ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారతీయుల కల సాకారమైంది. అయోధ్య రామ మందిరంలో బాల రాముడు కొలువు దీరాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ నుంచి అయోధ్యకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నార�
SCR Special Train | సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే పండుగక ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా.. రద్దీ కొనసాగుతున్నది. ఈ నేప�
SRC Special Trains | సంక్రాంతి నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లే ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే భారీగా ప్రత్యేక రైళ్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా, రద్�